Andhra Pradesh Politics
‘భగవద్గీత బతుకులు మార్చలేదు’ – వివాదంలో టీటీడీ బోర్డ్ మెంబర్
కలియుగ దైవం పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam ) బోర్డు మెంబర్గా కొనసాగుతున్న టీడీపీ ఎమ్మెల్యే భగవద్గీత (Bhagavad Gita)పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. శ్రీసత్యసాయి జిల్లా ...
‘ఏపీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఫేక్ వివరణ’ – జర్నలిస్ట్ స్ట్రాంగ్ కౌంటర్
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)కి అనుకూల జర్నలిస్ట్ (Journalist)గా ముద్రపడి, గతంలో తన బుక్ ఆవిష్కరణకు చంద్రబాబు (Chandrababu)ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించిన కందుల రమేష్(Ramesh) తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ...
బీఆర్ నాయుడే ఒప్పుకున్నాడు.. కేసులు పెట్టండి – భూమన
టీటీడీ (TTD) గోశాల (Cow Shelter) వ్యవహారంపై వివాదం మళ్లీ రగిలింది. గత ఏప్రిల్లో గోశాల గురించి వ్యాఖ్యలు చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి (Bhumana Karunakar Reddy)పై ఇటీవల ...
Publicity Peak, Performance Weak
While Cyclone Montha unleashed devastation across Andhra Pradesh, the state’s leadership appeared more focused on optics than on-ground governance. As vulnerable families waited for ...
జోగి రమేష్ సత్యప్రమాణం.. చంద్రబాబు, లోకేష్పై ఫైర్
నకిలీ మద్యం (Fake Liquor) కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై వైసీపీ(YSRCP) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) పెద్ద నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో ...
ఆ 20 మంది మరణానికి ‘కూటమి కల్తీ మద్యమే కారణం’
కర్నూలు (Kurnool) జిల్లా బస్సు ప్రమాదం (Bus Accident) రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, వైసీపీ(YSRCP) జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి (S.V Mohan Reddy) ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ ...
Red Book Rule replaces Law & Order in Andhra Pradesh
Andhra Pradesh today stands gripped by a dangerous decay of law and order under the so-called “Red Book rule.” The coalition government led by ...
జగన్ కష్టాన్ని చంద్రబాబు చోరీ చేశాడా..? డేటా సెంటర్ వాస్తవాలు
విశాఖపట్టణానికి (Visakhapatnam) డేటా సెంటర్ (Data Center) వస్తోంది. ఢిల్లీ (Delhi)లో అట్టహాసంగా దీనికి సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఏపీ (AP) సీఎం చంద్రబాబు (Chandrababu) ఆయన తనయుడు, మంత్రి లోకేష్ (Lokesh) ...









 






బీజేపీ ఖండిస్తే.. వైసీపీపై నిందలా రాజా!
భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీటీడీ బోర్డ్ మెంబర్, మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గత రెండ్రోజులుగా చర్చనీయాంశంగా మారారు. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా ...