Andhra Pradesh Government
హైడ్రో పవర్ ప్రాజక్ట్.. ప్రభుత్వంపై తిరగబడ్డ ప్రజలు
అల్లూరి సీతారామ రాజు జిల్లా అరుకు నియోజకవర్గం హుకుంపేట మండలంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు పై గిరిజనుల ఆందోళన ఉధృతమైంది. ఈ ప్రాజెక్టుతో తమ భూములు కోల్పోయే పరిస్థితి నెలకొంటుందని, జీవో నెంబర్ ...
‘పుష్ప-2’ తొక్కిసలాట.. శ్రీతేజ్ కుటుంబానికి ఆర్థిక సాయం
హైదరాబాద్ (Hyderabad)లోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద ‘పుష్ప-2’ (‘Pushpa-2’) విడుదల సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన శ్రీతేజ్ (Sritej) కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. ఈ దుర్ఘటనలో చిన్నారి శ్రీతేజ్ ...
ఏపీ ప్రజలపై మరో రూ.12,771 కోట్ల విద్యుత్ భారం – సీపీఎం ఫైర్
కూటమి ప్రభుత్వం (Coalition Government) విద్యుత్ వినియోగదారులప మరో 12,771 కోట్లు విద్యుత్ (Electricity) భారం మోపెందుకు సిద్ధమవుతోందని, తక్షణం భారాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం(CPM) డిమాండ్ చేసింది. కూటమి ప్రభుత్వం మరోసారి విద్యుత్ ...
లులూ భూ కేటాయింపుల్లో అవినీతి.. ఈ.ఏ.ఎస్.శర్మ సంచలన లేఖ
లూలూ గ్రూప్ (Lulu Group) నకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో భూముల కేటాయింపు (Lands Allocation) చట్టవిరుద్ధమని, దీనిపై సీబీఐ(CBI), ఈడీ(ED) లాంటి సంస్థలు తక్షణమే విచారణ ప్రారంభించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ...
అమరావతి నిర్మాణానికి టెండర్లు.. మళ్లీ అవే కంపెనీలు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం, హెచ్వోడీ (హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్) టవర్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ టెండర్లలో ...
ప్రభుత్వ ప్రకటనల్లో ‘సుప్రీంకోర్టు గైడ్లైన్స్’ ఉల్లంఘన?
దేశ సర్వోన్నత న్యాయస్థానం (Court) ఆదేశాలను కూటమి ప్రభుత్వం (Coalition Government) బేఖాతరు చేస్తుందా..? కోర్టు గైడ్లైన్స్ (Court Guidelines)ను పట్టించుకోకుండా ప్రవర్తిస్తుందా..? అంటే అవుననే అంటున్నారు న్యాయ నిపుణులు. సుప్రీంకోర్టు (Supreme ...
తల్లికి వందనం నిధులు జమ కాలేదా..? ఇలా చేయండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ (Talliki Vandanam) పథకంలో సాంకేతిక లోపాలు (Technical Errors) తలెత్తడంతో కొంతమంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కాకుండా ...
మంత్రి సత్యకుమార్ శాఖలో నిర్లక్ష్యం.. బయటపెట్టిన టీడీపీ ఎమ్మెల్యే..
కూటమి ప్రభుత్వంలో మంత్రి సత్యకుమార్ శాఖలోని నిర్లక్ష్యాన్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బయటపెట్టడం సంచలనంగా మారింది. వైఎస్సార్ జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలోని కృష్ణాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) పట్టపగలు తాళం వేసి ...