Andhra Pradesh Government
అమరావతి నిర్మాణానికి టెండర్లు.. మళ్లీ అవే కంపెనీలు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం, హెచ్వోడీ (హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్) టవర్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ టెండర్లలో ...
ప్రభుత్వ ప్రకటనల్లో ‘సుప్రీంకోర్టు గైడ్లైన్స్’ ఉల్లంఘన?
దేశ సర్వోన్నత న్యాయస్థానం (Court) ఆదేశాలను కూటమి ప్రభుత్వం (Coalition Government) బేఖాతరు చేస్తుందా..? కోర్టు గైడ్లైన్స్ (Court Guidelines)ను పట్టించుకోకుండా ప్రవర్తిస్తుందా..? అంటే అవుననే అంటున్నారు న్యాయ నిపుణులు. సుప్రీంకోర్టు (Supreme ...
తల్లికి వందనం నిధులు జమ కాలేదా..? ఇలా చేయండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ (Talliki Vandanam) పథకంలో సాంకేతిక లోపాలు (Technical Errors) తలెత్తడంతో కొంతమంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కాకుండా ...
మంత్రి సత్యకుమార్ శాఖలో నిర్లక్ష్యం.. బయటపెట్టిన టీడీపీ ఎమ్మెల్యే..
కూటమి ప్రభుత్వంలో మంత్రి సత్యకుమార్ శాఖలోని నిర్లక్ష్యాన్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బయటపెట్టడం సంచలనంగా మారింది. వైఎస్సార్ జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలోని కృష్ణాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) పట్టపగలు తాళం వేసి ...
కొత్త హెలికాప్టర్ ముందే కొనేసి తర్వాత కమిటీ!
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ కొనుగోలు నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే నెలనెలా అప్పులతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం.. ఏకంగా వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో కొత్త హెలికాప్టర్ ...
AP Fibernet Faces Uncertain Future Amidst Turmoil and Mismanagement
The future of AP Fibernet appears increasingly bleak following a series of unsettling developments since the new government assumed power. Once hailed as a ...
మూసివేత దిశగా ఏపీ ఫైబర్నెట్?
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) ఫైబర్ నెట్ (AP FiberNet) సంస్థ మూసివేత (Shutdown) దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కూటమి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలతో ఈ అభిప్రాయం బలపడుతోంది. ...
ఏపీలో ‘పెట్రోల్’ రచ్చ.. లెక్కలతో సహా వైసీపీ టార్గెట్
ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరలపై చర్చ మొదలైంది. ఎన్నికల సమయంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని టీడీపీ మాటిచ్చింది. అధికారంలోకి వచ్చి పది మాసాలు కావొస్తున్నా.. వాటి ఊసే ఎత్తకపోవడంపై ప్రతిపక్ష వైసీపీ ...