Andhra Pradesh Education

'ఏయూలో ఆకలి మంటలు'.. ఫీజు చెల్లిస్తేనే మెస్ ఓపెన్

‘ఏయూలో ఆకలి మంటలు’.. ఫీజు చెల్లిస్తేనే మెస్ ఓపెన్ (Video)

విశాఖపట్నం (Visakhapatnam)లోని వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University)లో విద్యార్థులు (Students) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూనివర్సిటీ హాస్టళ్లలోని (University Hostels) మెస్‌లకు అధికారులు తాళాలు వేసిన ఘటన తీవ్ర ...

From reform to ruin: Education under Lokesh

The year 2025 has marked a steep decline in Andhra Pradesh’s education sector. What was once a nationally recognised reform-driven model under former Chief ...

ఎస్వీ వర్సిటీలో ర్యాగింగ్ వివాదం.. TC తీసుకొని వెళ్లిపోయిన విద్యార్థినులు

ఎస్వీ వర్సిటీలో ర్యాగింగ్ వివాదం.. TC తీసుకొని వెళ్లిపోయిన విద్యార్థినులు

తిరుప‌తిలోని ప్ర‌ఖ్యాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీ యూనివర్సిటీ)లో ర్యాగింగ్ వివాదం పెద్దఎత్తున చర్చనీయాంశంగా మారింది. సైకాలజీ విభాగంలో జరిగిన ర్యాగింగ్ ఘటన నేపథ్యంలో నలుగురు ఫస్ట్ ఇయర్ విద్యార్థినులు తీవ్ర ఒత్తిడిని ...

భాష్యం స్కూల్‌లో దారుణం.. విద్యార్థిని త‌ల‌ ప‌గ‌ల‌గొట్టిన టీచ‌ర్‌

భాష్యం స్కూల్‌లో దారుణం.. విద్యార్థిని త‌ల‌ ప‌గ‌ల‌గొట్టిన ఉపాధ్యాయుడు

పుంగనూరు (Punganur)లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుంగ‌నూరు భాష్యం స్కూల్‌ (Bhashyam School)లో ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్ల విద్యార్థిని సాత్విక నాగశ్రీ (Satvika ...

రేప‌టి నుంచి ‘విద్యార్థి మిత్ర కిట్లు’ పంపిణీ

రేప‌టి నుంచి ‘విద్యార్థి మిత్ర కిట్లు’ పంపిణీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్’లను జూన్ 12 నుంచి పంపిణీ చేయనుంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజునే ...

టీచర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని.. వీడియో వైర‌ల్‌

టీచర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని.. వీడియో వైర‌ల్‌

విద్యాబుద్ధులు నేర్పే క్ర‌మంలో విద్యార్థుల‌ను ఉపాధ్యాయులు సున్నితంగా దండించ‌డం అనేది స‌హ‌జంగా స్కూల్‌, కాలేజీల్లో జ‌రుగుతుంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా.. విద్యార్థుల‌ను మంద‌లించే సంస్కృతి కూడా క‌నుమ‌రుగ‌వుతోంది. కానీ, విశాఖ సీన్ రివ‌ర్స్ ...

గురుకులంలో ఎలుకల దాడి.. పది మంది విద్యార్థులకు గాయాలు

ముమ్మిడివరం (Mummidivaram) మండలంలోని ఠాణేలంక (Thaneylanka)లో ఉన్న సాంఘిక సంక్షేమ (Social Welfare) గురుకుల పాఠశాల (Gurukula School) లో ప్రమాదకర పరిస్థితులు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చాయి. కాలం చెల్లిన స‌రుకులు, ఎలుక‌లు ...

హోంవ‌ర్క్ రాయ‌లేద‌ని విద్యార్థుల‌పై చెప్పుతో దాడి

హోంవ‌ర్క్ రాయ‌లేద‌ని విద్యార్థుల‌పై చెప్పుతో దాడి

సత్యసాయి జిల్లా ధర్మవరం (Dharmavaram) లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. జీనియస్ స్కూల్‌ (Genius School) లో పనిచేస్తున్న టీచర్ (Teacher) అనిత (Anitha) , హోం వర్క్ (Homework) రాయలేదన్న కారణంతో ...

ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్ రద్దు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్ రద్దు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షల్లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటించారు. మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ను ఇంట‌ర్న‌ల్‌గానే నిర్వ‌హించాల‌ని, బోర్డు ...