Andhra Pradesh Education
రేపటి నుంచి ‘విద్యార్థి మిత్ర కిట్లు’ పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్’లను జూన్ 12 నుంచి పంపిణీ చేయనుంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజునే ...
హోంవర్క్ రాయలేదని విద్యార్థులపై చెప్పుతో దాడి
సత్యసాయి జిల్లా ధర్మవరం (Dharmavaram) లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. జీనియస్ స్కూల్ (Genius School) లో పనిచేస్తున్న టీచర్ (Teacher) అనిత (Anitha) , హోం వర్క్ (Homework) రాయలేదన్న కారణంతో ...
ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్ రద్దు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షల్లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటించారు. మొదటి సంవత్సరం పరీక్షను ఇంటర్నల్గానే నిర్వహించాలని, బోర్డు ...