Andhra Pradesh Crime News

కుటుంబాల మ‌ధ్య గొడవలే హత్యకు కారణం - ఎస్పీ

కుటుంబాల మ‌ధ్య గొడవలే హత్యకు కారణం – ఎస్పీ

కర్నూలు జిల్లా సంచలనం సృష్టించిన టీడీపీ నేత సంజన్న హత్య కేసులో పోలీసులో కీలక ప‌రిణామం చోటుచేసుకుంది. ఈనెల 14న శరీన్ నగర్‌లో హత్యకు గురైన సంజన్న కేసులో మొత్తం ఐదుగురు నిందితులను ...

విశాఖ‌లో ఎన్ఆర్ఐ మ‌హిళ అనుమానాస్పద మృతి

విశాఖ‌లో ఎన్ఆర్ఐ యువతి అనుమానాస్పద మృతి

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రోజా అనే యువతి విశాఖపట్నంలో అనుమానాస్పద రీతిలో మరణించిన ఘటన సంచలనం రేపుతోంది. శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ...