Andhra-Pradesh
టీటీడీ ఈఓగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకారం
తిరుమల తిరుపతి దేవస్థానాల ఈఓగా (TTD EO) ముద్దాడ రవిచంద్ర (Muddada Ravichandra) శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీటీడీ పాలకమండలి సభ్య కార్యదర్శిగా (TTD Governing Board Member Secretary) ...
మండలిలో మాట్లాడుతుండగా బొత్సకు అస్వస్థత… ఒక్కసారిగా పెరిగిన బీపీ
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు (Botsa Satyanarayana) శాసనమండలిలో స్వల్ప అస్వస్థత (Illness) ఏర్పడింది. కాగ్ నివేదికపై (CAG Report) మాట్లాడుతుండగా ఆయనకు ఒక్కసారిగా రక్తపోటు (Blood Pressure) పెరిగి ...
కరెంట్ షాక్.. 5 యూనిట్లకు ఏకంగా రూ.945 బిల్లు
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ చార్జీల మోత మోగుతోంది. ఇటీవల రాజమండ్రిలో జగన్ పేరుతో నడుపుతున్న ఫిట్నెస్ సెంటర్ (జిమ్)కు ఏకంగా ఒక కోటి 15 వేల రూపాయల కరెంట్ బిల్లు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ...







