Amit Shah
Dreamliner Turns Deadly: Ahmedabad-London Flight Crashes, Over 242 Onboard.
In a devastating turn of events, an Air India Boeing 787 Dreamliner aircraft (Flight AI171) en route to London Gatwick crashed just two minutes ...
Plane Crash : ఫ్లైట్లో సాంకేతిక లోపం!.. విమానయాన శాఖపై నెటిజన్లు ఫైర్
గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్ (Ahmedabad)లో ఎయిర్ ఇండియా విమానం (Air India Flight) (విమానం నెం. AI171) టేకాఫ్ (Take-Off) అయిన కేవలం రెండు నిమిషాల్లోనే కూలిపోయిన (Crashed) ఘోర దుర్ఘటన దేశవ్యాప్తంగా ...
అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం.. 242 మంది ప్రయాణికులు..
గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్ (Ahmedabad)లోని ఘోర విమాన ప్రమాదం (Airplane Accident) జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) సమీపంలో ఎయిర్ ఇండియా విమానం ...
ఆపరేషన్ సింధూర్లో 100 మంది హతం: – కేంద్రం వెల్లడి
పహల్గామ్ (Pahalgam)లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ బుధవారం తెల్లవారుజామున చేపట్టిన “ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)” ను విజయవంతంగా ముగించింది. ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)తో పాటు ...
తమిళనాడులో అమిత్ షా రూల్ చెల్లదు.. – స్టాలిన్
తమిళనాడు (Tamil Nadu) లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)పై డీఎంకే చీఫ్ (DMK Chief), ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (M.K. Stalin) చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ ...
అమిత్ షా క్షమాపణ.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తమిళ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పడం రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. జాతీయ విద్యా విధానం (NEP)పై తమిళనాడు ప్రభుత్వం- కేంద్రం మధ్య మాటల యుద్ధం ...
సీఈసీ ఎంపికపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)గా జ్ఞానేశ్ కుమార్ నియమితులైన నేపథ్యంలో ఈ నిర్ణయంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలోనే ...
కొత్త సీఈసీ జ్ఞానేశ్ కుమార్.. కేంద్రం కీలక నిర్ణయం
భారత ఎన్నికల కమిషనర్గా ఉన్న జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar)ను 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC India)గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హర్యానా ఎలక్షన్ కమిషనర్ (సీఎస్)గా ...
ఫిబ్రవరి 5న మహా కుంభమేళాకు మోదీ
ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న హాజరవుతారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పుణ్యక్షేత్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఫిబ్రవరి 10న వచ్చి త్రివేణీ ...
కూటమిలో చిచ్చురేపుతున్న ‘లోకేష్ ప్రపోజల్’
లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా ఊపందుకుంది. నిన్న సీఎం చంద్రబాబు మైదుకూరు పర్యటనలో టీడీపీ నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి లోకేశ్ డిప్యూటీ సీఎం ఇవ్వాలనే ప్రపోజల్ను ...














