Agriculture Crisis
బస్తా యూరియా ఇవ్వలేని అధ్వాన ప్రభుత్వం – వైఎస్ జగన్ ఫైర్
రాష్ట్రంలో యూరియా కొరత, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు గతంలో సులభంగా దొరికే ...
Chandrababu’s rule.. A Curse to Farmers
The return of Chandrababu Naidu as Chief Minister has brought misery to Andhra Pradesh’s farmers, with drought, broken promises, and economic distress pushing them ...
No Rain, No Relief: Farmers Struggle as Andhra Dries Up
The skies over Andhra Pradesh have stayed worryingly dry this Kharif season, leaving thousandsof farmers watching their fields wither in silence. With a 31.3% ...
ఏపీలో వర్షాభావ పరిస్థితి.. రైతుల ఆందోళనకర దుస్థితి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో 2025 ఖరీఫ్ సీజన్ (Kharif Season)లో వర్షాభావ పరిస్థితులు రైతులను (Farmers) కలవరపెడుతున్నాయి. వేసవి కాలం వెళ్లిపోయి నెల గడుస్తున్నా వర్షపాతం లేకపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ...
అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు – ‘కూటమి’పై జగన్ ఫైర్
రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కనీస మద్దతు ధరలు (Minimum Support Prices – MSP) లభించక రైతులు (Farmers) రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని వైసీపీ (YSRCP) అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి (Former ...
కిలో టమాటా రూ.3.. రైతుల కన్నీళ్లు
తెలంగాణ (Telangana) లో టమాటా ధరలు పతనమవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో కిలో టమాటా (Tomato) ధర రూ.3 మాత్రమే ఉండటంతో చేసేదేమీ లేక రైతులు (Farmers) తమ ...
రోడ్డెక్కిన ‘గోవాడ’ చెరకు రైతు.. బకాయిలు చెల్లించాలని డిమాండ్
అనకాపల్లి జిల్లా చోడవరంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు రోడ్డెక్కారు. నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో రైతులు ఆందోళన బాటపట్టారు. రైతులకు, కార్మికులకు చెల్లించాలని బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ ...
మెడలో మిర్చి దండ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన
తెలంగాణలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. వారు తమ మెడలో మిర్చి దండలు వేసుకుని కౌన్సిల్ ఆవరణలో ఆందోళనకు ...
రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు.. – వైఎస్ జగన్
అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్లో అన్నదాత బతికే పరిస్థితి లేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని, రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర ...