Achchennaidu
అమరావతిలో మోడీ సభ.. 6600 బస్సులు
ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోడీ పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. మోడీ సభకు భారీ ...
మాజీ ఎంపీకి ముసుగా..? – పోలీసులతో గోరంట్ల వాగ్వాదం
ఐ-టీడీపీ (I-TDP) బహిష్కృత కార్యకర్త కిరణ్ చేబ్రోలు (Kiran Chebrolu) ను అరెస్టు చేసిన తీసుకెళ్తున్న పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారనే కారణంతో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) ను పోలీసులు ...
‘పవన్ పేరు పలకరా..?’ మంత్రి అచ్చెన్నను నిలదీసిన జనసైనికులు
కోనసీమ జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడికి జనసేన కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పి.గన్నవరంలో బూత్ కన్వీనర్లకు దిశానిర్దేశం సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. జిల్లా ఇన్ఛార్జ్ ...