నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త అందించింది. డిసెంబర్ 31, 2025 జనవరి 1వ తేదీ రెండ్రోజులు మద్యం అమ్మకాల సమయాన్ని పెంచుతూ ప్రత్యేక అనుమతులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం మద్యం షాపులు రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఓపెన్లో ఉంటాయి. కానీ, ఏడాది చివరి రోజు, నూతన ఏడాది ప్రారంభం రోజున మద్యం షాపులు, బార్లు, క్లబ్లు, మరియు ఈవెంట్లలో అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చారు. న్యూయర్ సందర్భంగా మద్యం విక్రయాలు అధికంగా జరుగుతాయని భావించి ప్రభుత్వం.. రాత్రి 1 గంట వరకు అనుమతిచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యాన్ని దుర్వినియోగం చేయకుండా బాధ్యతతో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సురక్షితంగా ఉండాలని సూచిస్తున్నారు.
News Wire
-
01
జమ్మలమడుగులో లారీ బీభత్సం
ఒక్కసారిగా గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ. గొర్రెల కాపరితో పాటు 20 గొర్రెలు మృతి. మరొకరి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు
-
02
వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
కోస్తా జిల్లాలకు భారీ వర్షసూచన. ఏపీలోని 7 జిల్లాలకు ఎల్లో అలెర్ట్. అల్లూరి, ఏలూరు, ప.గో., ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
-
03
ఢిల్లీలో ఏపీ విద్యార్థి దారుణ హత్య
పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన దీపక్ కుమార్. దీపక్ కుమార్ ను కాల్చి చంపిన తోటి స్నేహితుడు దేవాంశ్. తలకు బుల్లెట్ తగలడంతో అక్కడికక్కడే మృతి
-
04
కూటమి సభకు విద్యార్థులను ట్రాక్టర్లతో తరలింపు
వెంకట్రావుపల్లి ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ నుండి స్కూల్ కు వెళ్ళడానికి బస్సు కరువు. విద్యార్థులను ట్రాక్టర్లలో పాఠశాలకు తరలిస్తున్న వైనం.
-
05
తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల అవస్థలు..
కూటమి సభకు ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికుల ఇక్కట్లు. బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
-
06
సీతారామాంజనేయులు సస్పెన్షన్ పొడిగింపు
ముంబై నటి జత్వాని కేసులో 2026 మార్చి 8 వరకు పీఎస్ఆర్ సస్పెన్షన్ పొడిగింపు
-
07
కాసేపట్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్
కొత్త పార్లమెంట్ భవన్ లో ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. ఎన్డీయే అభ్యర్తి రాధాకృష్ణన్ కు 439 మంది ఎంపీల మద్దతు
-
08
కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో వైసీపీ ఎంపీల భేటీ
భేటీలో పాల్గొన్న లోక్సభ పక్ష నేత మిథున్రెడ్డి,అయోధ్య రామిరెడ్డి, సుబ్బారెడ్డి. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం
-
09
వైసీపీ యూరియా కొరతపై అన్నదాత పోరు కార్యక్రమం
నేడు అన్నదాత పోరుకు అనుమతి లేదంటు పోలీసులు నిబంధనలు. అనకాపల్లి జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేతల హౌస్ అరెస్ట్లు.
-
10
మాజీ MLA కాసు మహేష్రెడ్డి హౌస్ అరెస్ట్
నరసరావుపేటలోని ఇంటి దగ్గర పోలీసుల మోహరింపు. వైఎస్ఆర్ సీపీ రైతు ర్యాలీకి అనుమతి లేదంటున్న పోలీసులు