విజయనగరంలో పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్‌ప్రెస్

విజయనగరంలో పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్‌ప్రెస్

విజయనగరం (Vizianagaram) రైల్వే స్టేషన్‌లో బుధవారం నాగావళి ఎక్స్‌ప్రెస్ (Nagavali Express) పట్టాలు తప్పిన (Derailed) ఘటన కలకలం రేపింది. బొబ్బిలి (Bobbili) వైపు ప్రయాణిస్తుండగా రైలులోని చివరి రెండు బోగీలు వెంకటలక్ష్మీ థియేటర్ జంక్షన్ (Venkatalakshmi Theater Junction) వద్ద పట్టాలు తప్పాయి. అయితే, రైలు నెమ్మదిగా ప్రయాణిస్తుండటంతో ఎటువంటి ప్రాణనష్టం (Casualties) జరగలేదు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్రంగా భయపడినా, ఎవరూ గాయపడకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. రైల్వే అధికారులు వెంటనే స్పందించి, పట్టాలు తప్పిన బోగీలను తొలగించారు. మ‌ర‌మ్మ‌తులు చేప‌డుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment