ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2025-26 వార్షిక బడ్జెట్(AP Budget)ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Keshav) శాసనసభలో ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల తరువాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలను అసెంబ్లీలో వివరించారు. ప్రభుత్వం ఏయే రంగానికి ఎంతెంత కేటాయింపులు(AP Budget Allocations) చేస్తుందో తన ప్రసంగంలో మంత్రి పయ్యావుల వివరించారు.
బడ్జెట్ కేటాయింపులు ఇలా..
NTR భరోసా పెన్షన్ రూ.27,518 కోట్లు
అమరావతి నిర్మాణానికి రూ.6,000 కోట్లు
వ్యవసాయ బడ్జెట్ రూ.48 వేల కోట్లు
పాఠశాల విద్యాశాఖ-రూ.31,806 కోట్లు
బీసీ సంక్షేమం-రూ.23,260 కోట్లు
వైద్యారోగ్య శాఖ-రూ.19,265 కోట్లు
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ-రూ.18,848 కోట్లు
జలవనరుల శాఖ-రూ.18,020 కోట్లు
పురపాలక శాఖ-రూ.13,862 కోట్లు
ఇంధన శాఖ-13,600 కోట్లు
రవాణాశాఖ-రూ.8,785 కోట్లు
వ్యవసాయశాఖ-రూ.11,632 కోట్లు
సాంఘిక సంక్షేమం కోసం రూ.10,909 కోట్లు కేటాయింపు
ఆర్థికంగా వెనుకబడినవారి సంక్షేమంకోసం 10,619 కోట్లు
రోడ్ల నిర్మాణం, మరమ్మతులు రూ.4,220 కోట్లు
పోర్టులు, ఎయిర్పోర్టులు రూ.605 కోట్లు
ఆర్టీజీఎస్కు రూ.101 కోట్లు
ఐటీ, ఎలక్ట్రానిక్స్కు రాయితీలు రూ.300 కోట్లు
ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు
మనబడి పథకానికి రూ.3,486 కోట్లు
తల్లికి వందనం పథకానికి రూ.9,407 కోట్లు
దీపం 2.O పథకానికి రూ.2,601 కోట్లు
బాల సంజీవని పథకానికి రూ.1,163 కోట్లు
చేనేత, నాయీబ్రాహ్మణుల ఉచితవిద్యుత్కు రూ.450కోట్లు
ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్షిప్లకు రూ.3,377కోట్లు
స్వచ్ఛ ఆంధ్రకు రూ.820 కోట్లు
ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్కు రూ.400 కోట్లు
అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,300 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి రూ.300 కోట్లు
సాగునీటి ప్రాజెక్టులకు రూ.11,314 కోట్లు
పోలవరం నిర్మాణానికి రూ.6,705 కోట్లు
జల్జీవన్ మిషన్కు రూ.2,800 కోట్లు
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన రూ.500 కోట్లు
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్
ప్రాజెక్టుల గ్యాప్ ఫండింగ్ స్కీమ్కు రూ.2వేలకోట్లు
తొలిసారిగా భాషాభివృద్ధికి నిధుల కేటాయింపు
తెలుగు భాషాభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయింపు
ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్షిప్లకు రూ.3,377కోట్లు
తల్లికి వందనం పథకానికి రూ.9,407 కోట్లు
బాల సంజీవని పథకానికి రూ.1,163 కోట్లు