మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

మహారాష్ట్ర (Maharashtra)లోని బుల్దానా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Horrific Road Accident) జరిగింది. ఖంగావ్-షెగావ్ (Khamgaon-Shegaon) హైవేపై రెండు ట్రావెల్స్ బస్సులు (Travel Buses), ఒక బొలెరో (Bolero) వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ భయానక ఘటనలో ఐదుగురు (Five People) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment