భారత అథ్లెట్స్‌ చరిత్రలో మొదటి గోల్డ్

భారత అథ్లెట్స్‌ చరిత్రలో మొదటి గోల్డ్

సౌదీ అరేబియా (Saudi Arabia) లో జరుగుతున్న U-19 ఏషియన్ అథ్లెట్స్ ఛాంపియన్‌షిప్‌ (U-19 Asian Athletics Championship) లో భారత అథ్లెట్‌ (Indian Athletes) లు చరిత్ర సృష్టించారు. పురుషుల జావెలిన్ విభాగంలో హిమాన్షు జాఖర్ (Himanshu Jakhar) గోల్డ్ మెడల్ సాధించి, భారత్‌కు ఈ టోర్నీలో తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. ఇది ఏషియన్ అండర్-19 అథ్లెట్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు పురుషుల విభాగంలో వచ్చిన మొట్టమొదటి స్వర్ణ పతకం (First Ever Gold Medal) కావడం విశేషం. ఈ విజయం భారత యువ అథ్లెట్స్ ప్రతిభకు ప్రతీకగా నిలిచింది. మొత్తం గణాంకాల ప్రకారం, భారత్ ఇప్పటివరకు ఈ టోర్నీలో 11 పతకాలు గెలుచుకుంది. స్వర్ణం 1, రజతం 5, కాంస్యం 5 ప‌త‌కాలు సాధించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment