ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. ఏంటీ 8 – 8 – 8 లాజిక్‌?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. ఏంటీ 8 - 8 - 8 లాజిక్‌?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) మరలా క్రికెట్ ప్రపంచంలో సందడి చేయబోతోంది. ఎనిమిదేళ్ల తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ తిరిగి ప్రారంభం కానుంది. ఈసారి పోటీలో ఎనిమిది జట్లు తలపడనున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం 8 సార్లు నిర్వహించబడింది. అందుకే చాలా మంది అభిమానులు దీన్ని “8 – 8 – 8” టోర్నమెంట్ అని పిలుస్తున్నారు.

ఎందుకింత స్పెషల్ ఈ టోర్నీ?
ఈసారి టోర్నమెంట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత వస్తున్న ఈ పోటీ, క్రికెట్ ప్రేమికులకు మరపురాని అనుభూతిని అందించనుంది. టాప్ 8 జట్లు ట్రోఫీ కోసం పోటీ పడటంతో, ఎవరు విజేతగా నిలుస్తారనే ఉత్కంఠ నెలకొంది.

ఛాంపియ‌న్స్ ట్రోఫీ టోర్న‌మెంట్‌కు టీమిండియా చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ ఆతిథ్య‌మిస్తోంది. మొద‌టి మ్యాచ్ పాకిస్తాన్‌-న్యూజిలాండ్ మ‌ధ్య కరాచీ స్టేడియం వేదిక‌గా ఇవాళ జ‌ర‌గ‌నుంది. ఇవాళ 2.30కి మొద‌టి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టీమిండియా మ్యాచ్‌ల‌న్నీ సౌదీ స్టేడియాల్లో షెడ్యూల్ చేశారు. ఛాంపియ‌న్స్ ట్రోఫీ 8 ఏళ్ల త‌రువాత ప్రారంభం అవుతుండ‌టంతో క్రికెట్ అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment