ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇవాళ బాపట్ల జిల్లా (Bapatla District)లో పర్యటించనున్నారు. సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా బాపట్ల జిల్లా పరిధిలోని కొత్త గొల్లపాలెం (Kotta Gollapalem) లో ఆయన పర్యటించనున్నారు. కొత్త గొల్లపాలెంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు (NTR Bharosa Pensions) పంపిణీ చేస్తారు. ప్రతి నెలా 1వ తేదీన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సీఎం చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం బాపట్ల జిల్లా పర్యటన ఏర్పాట్లను మంత్రులు కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathi), గొట్టిపాటి రవి (Gottipati Ravi), అనగాని సత్యప్రసాద్ (Anagani Satyaprasad) పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో 900 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News Wire
-
01
ఏపీ సీఎం ఏరియల్ సర్వే
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే. అమరావతి నుంచి హెలికాప్టర్ లో బయల్దేరిన ఏపీ సీఎం
-
02
మొంథా తుఫాన్ ఎఫెక్ట్
విజయనగరం జిల్లాలో 7వేల ఎకరాలు నేలవాలిన వరి. శ్రీకాకుళం జిల్లాలో 350 హెక్టార్లలో పంటనష్టం
-
03
మొంథా తుఫాన్ ప్రభావం
గాలులకు అరటి, కంద, బొప్పాయి పంటలు ధ్వంసం. ఉద్యాన పంటలకు తీవ్రనష్టం
-
04
మొంథా తుఫాన్ ప్రభావం
నేలరాలిన అరటి, బొప్పాయి తోటలు. తడిసిన పత్తి పంట
-
05
రైతుల పంటలు నీటిపాలు
శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అన్ని చోట్లా దెబ్బతిన్న పంటలు..
-
06
టీడీపీ నేతల కాల్ మనీ ఆగడాలకు మహిళ బలి
టీడీపీ ఎమ్మెల్యే రామాంజనేయులు అనుచరుడు కల్లూరి శ్రీను వేధింపులతో ఈపూరి శేషమ్మ ఆత్మహత్య.
-
07
కాకినాడకు గ్రేట్ డేంజర్ సిగ్నల్
కాకినాడ పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో డేంజర్ సిగ్నల్ 9 జారీ.
-
08
NTR వైద్యసేవలు నిలిపివేత
ఇప్పటికే స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఆధ్వర్యంలో 650 ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేత. అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేత.
-
09
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.
ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
-
10
కర్నూలులో బస్సు ప్రమాదం
కర్నూలులో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం. బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది మృతి. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు







