తెలంగాణ వార్తలు

25వ రోజూ కొనసాగుతున్న SLBC టన్నెల్ రెస్క్యూ

25వ రోజూ కొనసాగుతున్న SLBC టన్నెల్ రెస్క్యూ

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్‌ 25వ రోజుకు చేరింది. ఈ ప్రక్రియలో అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, అధికారులు వెనుకడుగు వేయడం లేదు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలను మరింత వేగంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ...

బెట్టింగ్ యాప్ వివాదం.. మంచు లక్ష్మి వీడియో వైరల్

బెట్టింగ్ యాప్ వివాదం.. మంచు లక్ష్మి వీడియో వైరల్

తెలంగాణలో బెట్టింగ్ యాప్‌ల ప్రచారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, తాజాగా మంచు లక్ష్మి పేరు కూడా ఈ వివాదంలో చేరింది. ...

టీడీపీ, జ‌న‌సేన పొత్తుతో మాకే న‌ష్టం - బీజేపీ ఎమ్మెల్యే

టీడీపీ, జ‌న‌సేన పొత్తుతో మాకే న‌ష్టం – బీజేపీ ఎమ్మెల్యే

తెలుగుదేశం పార్టీ, జ‌న‌సేన‌తో పొత్తుతో త‌మ‌కే న‌ష్టం వాటిల్లుతుంద‌ని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారాయి. తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా ...

ఇది గాంధీభ‌వ‌న్ కాదు.. అసెంబ్లీలో ఎంఐఎం స‌భ్యులు ఫైర్‌

ఇది గాంధీభ‌వ‌న్ కాదు.. అసెంబ్లీలో ఎంఐఎం స‌భ్యులు ఫైర్‌

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నాలుగో రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఎంఐఎం (MIM) సభ్యులు వాకౌట్ చేశారు. స్పీకర్ సభను నడిపే తీరుకు నిరసనగా ఈ నిర్ణయం ...

రేవంత్ రెడ్డికి నేనే ఎక్కువ.. కేసీఆర్, కేటీఆర్ ఎందుకు? - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

రేవంత్ రెడ్డికి నేనే ఎక్కువ.. కేసీఆర్, కేటీఆర్ ఎందుకు? – ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

అసెంబ్లీ స‌మావేశాల ప్రారంభం నుంచి తెలంగాణ రాజకీయాలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పరంపర కొనసాగుతుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పలు ...

మెడలో మిర్చి దండ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన

మెడలో మిర్చి దండ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన

తెలంగాణలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న‌ రీతిలో నిరసన వ్యక్తం చేశారు. వారు తమ మెడలో మిర్చి దండలు వేసుకుని కౌన్సిల్ ఆవరణలో ఆందోళనకు ...

సహాయ చర్యలకు అడ్డుగా మారిన నీటి ప్ర‌వాహం

సహాయ చర్యలకు అడ్డుగా మారిన నీటి ప్ర‌వాహం

ఎస్ఎల్బీసీ సొరంగంలో మిగిలిపోయిన ఏడు మంది మృతదేహాల కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు సోమవారం నాటికి 24వ రోజుకు చేరుకున్నాయి. సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే, రాట్ హోల్ మైనర్స్ సహా అనేక ...

అమెరికాలో ప్రమాదం.. BRS నేత కూతురు సహా ముగ్గురు మృతి

అమెరికాలో ప్రమాదం.. BRS నేత కూతురు సహా ముగ్గురు మృతి

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు మరణించారు. భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) నేత‌, మాజీ MPTC మోహన్ రెడ్డి కూతురు ప్రగతిరెడ్డి (35), ఆమె ...

హైదరాబాద్‌లో దారుణం.. భార్యపై భ‌ర్త పెట్రోల్ దాడి

హైదరాబాద్‌లో దారుణం.. భార్యపై భ‌ర్త పెట్రోల్ దాడి

ఆదర్శదంపతులుగా శాశ్వతంగా జీవించాల్సిన వివాహితులు, అనుమానాలు, గొడవల కారణంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. విడాకులతో స‌రిపెట్టుకోకుండా క‌ట్టుకున్న‌వారిని హత్యలు చేయ‌డానికి కూడా వెనుకాడ‌టం లేదు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు పెరుగుతుండగా, తాజాగా హైదరాబాద్‌లో ...

కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ క్షమాపణలు చెప్పాలి.. – హరీశ్‌రావు డిమాండ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాల బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని BRS ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పదేళ్లు తెలంగాణను నంబర్ వన్‌గా తీర్చిదిద్దారని, అలాంటి ...