తెలంగాణ వార్తలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు
తెలంగాణ (Telangana)లో 2023 అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో సంచలన విషయాలను వెలుగులోకి వచ్చాయి. మాజీ ఎస్ఐబీ చీఫ్ (Former SIB Chief) ...
టీపీసీసీ చీఫ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు
తెలంగాణ (Telangana) రాజకీయాల్లో మరోసారి వేడి పెరుగుతోంది. టీపీసీసీ చీఫ్ (TPCC Chief) మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud)కు బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) లీగల్ నోటీసులు (Legal ...
ఫార్ములా-ఈ కేసు: కేటీఆర్ ఈ-గాడ్జెట్ల సేకరణకు ఏసీబీ దూకుడు
ఫార్ములా-ఈ రేస్ (Formula-E Race) కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) (KTR) వాడిన ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి కీలక ఆధారాలు సేకరించేందుకు తెలంగాణ ఏసీబీ ...
తల్లిని పోగొట్టుకొని తల్లిడిల్లిన చిన్నారులు.. కంటతడి పెట్టిన వాహనదారులు
మేక (Goat)ను కొనుగోలు చేసేందుకు వెళ్తున్న క్రమంలో ఓ మహిళ (Woman) మృత్యుఒడికి చేరింది. బస్సు(Bus)ను ఆటో(Auto) ఢీకొన్న ఘటనలో ఆమె దుర్మరణం చెందింది. ఈ ప్రమాదం సోమవారం మహబూబాబాద్ (Mahabubabad) మున్సిపాలిటీ ...
కామారెడ్డి డిక్లరేషన్ కోసం పోరాటం ఆగదు – ఎమ్మెల్సీ కవిత
కామారెడ్డి డిక్లరేషన్ (Kamareddy Declaration) రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జాగృతి (Telangana Jagruthi), యునైటెడ్ ఫూలే ఫ్రంట్ (United Phule Front) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ ...
కేటీఆర్ కు మద్దతుగా కవిత… ప్రభుత్వంపై విమర్శలు
బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏసీబీ విచారణకు (ACB Inquiry) హాజరైన నేపథ్యంలో, ఎమ్మెల్సీ (MLC) కవిత (Kavitha) ఆయనకు మద్దతు (Support)గా నిలిచారు. ఫార్ములా-ఈ కార్ (Formula-E Car) ...
“భయపడను, అరెస్ట్ చేస్తారని ముందే తెలుసు”: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఫార్ములా ఈ కార్ రేసు (Formula E Car Race) కేసు (Case)లో రెండోసారి ఏసీబీ (ACB) విచారణకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)(KTR) ...
తెగిపడ్డ హైటెన్షన్ తీగలు.. ఇద్దరు సజీవదహనం
హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఓ భయానక సంఘటన చోటుచేసుకుంది. హైటెన్షన్ (High-tension) విద్యుత్ తీగలు (Electricity Wires) తెగిపడి రోడ్డు(Road)పై పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు (Two) బిక్షాటన చేసే వ్యక్తులు (Begging ...
బాసరలో అమ్మవారి దర్శనానికి వచ్చి ఐదుగురు మృతి
బాసరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా హైదరాబాద్లోని బేగం బజార్కు చెందినవారని అధికారులు గుర్తించారు. అమ్మవారి దర్శనం కోసం ...















“కాకి రెట్టకు కూడా పనికిరారు” పురుషులపై నటి సంచలన వ్యాఖ్యలు