తెలంగాణ వార్తలు
ముగిసిన సీఎల్పీ మీటింగ్.. పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు?
హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ (CLP) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పార్టీ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా, ...
తీన్మార్ మల్లన్నకు షాక్.. మండలి ఛైర్మన్కు ఫిర్యాదు
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మల్లన్న వ్యాఖ్యలపై రోజుకో ఫిర్యాదు వెలుగుచూస్తోంది. కరీంనగర్ రెడ్డి ఐక్య సంఘం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, ...
క్రికెట్ బెట్టింగ్.. వైజయంతీ మూవీస్ ప్రొడక్షన్ మేనేజర్ అరెస్ట్
గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్రొడక్షన్ మేనేజర్. క్రికెట్ బెట్టింగ్పై సమాచారం అందుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు వైజయంతీ మూవీస్ ప్రొడక్షన్ ...
తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు.. కాంగ్రెస్ సీరియస్
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కుమార్కు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బీసీ కులగణన సహా ఇతర అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ...
త్రిష ప్రతిభకు భారీ నజరానా.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
తెలంగాణ యువ క్రికెటర్ త్రిష గొంగడి అండర్-19 మహిళల వరల్డ్ కప్లో అసాధారణ ప్రదర్శన కనబరిచి భారత జట్టు విజయంలో కీలక భూమిక పోషించింది. ఈ గర్వించదగ్గ విజయాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ...
హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అరెస్టు
హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. పోలీసుల తనిఖీల్లో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. లంగర్ హౌస్, హుమాయున్ నగర్ పరిధిలో జరిగిన సంయుక్త ఆపరేషన్లో పోలీసులు దాదాపు 1300 గ్రాముల ...
ఎల్బీనగర్లో విషాదం.. సెల్లార్ తవ్వకాల్లో మట్టిదిబ్బలు కూలి ముగ్గురు మృతి
హైదరాబాద్లోని ఎల్బీనగర్లో సెల్లార్ తవ్వకాల సమయంలో భయానక ఘటన చోటుచేసుకుంది. నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా మట్టిదిబ్బలు కుప్పకూలి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు బీహార్కు చెందిన వారుగా గుర్తించారు. ...
ఐటీ ఆఫీస్కు దిల్ రాజు.. అసలు ఏమైందంటే?
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇన్కం ట్యాక్స్ కార్యాలయానికి వెళ్లడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల ఆయన ఇంట్లో ఇన్కం ట్యాక్స్ (IT) శాఖ ...















‘తండేల్’ టికెట్ ధరలపై అల్లు అరవింద్ హాట్ కామెంట్స్
అక్కినేని నాగచైతన్య-సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ తండేల్ నేడు థియేటర్లలో సందడి చేయనుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్పై నిర్మాణం జరిగిన ఈ చిత్రానికి చందూ మొండేటి డైరెక్టర్గా వ్యవహరించారు. ఈ ...