తెలంగాణ వార్తలు

మస్తాన్ సాయి కేసులో కీల‌క మలుపు.. ఏపీ గ‌వ‌ర్న‌ర్‌కు న్యాయ‌వాది లేఖ‌

మస్తాన్ సాయి కేసులో కీల‌క మలుపు.. ఏపీ గ‌వ‌ర్న‌ర్‌కు న్యాయ‌వాది లేఖ‌

తెలుగు సినీ పరిశ్రమను కుదిపేసిన లావణ్య-రాజ్ తరుణ్ వివాదంలో కీలక వ్యక్తిగా ఉన్న మస్తాన్ సాయి కేసు కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే పలువురి ప్రైవేట్ వీడియోలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడ్డ కేసులో ...

తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌

తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ను మార్చుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌కు (Meenakshi Natarajan) ఈ బాధ్యతలు అప్పగించింది. ...

ప్ర‌ధాని కులంపై సీఎం రేవంత్ సంచ‌ల‌న కామెంట్స్‌

ప్ర‌ధాని కులంపై సీఎం రేవంత్ సంచ‌ల‌న కామెంట్స్‌

ఇటీవ‌ల తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన కులగ‌ణ‌న‌పై శుక్ర‌వారం గాంధీభ‌వ‌న్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. కుల గ‌ణ‌న‌పై వివ‌రిస్తూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. ప్ర‌ధాన‌మంత్రి ...

షాకింగ్ ఘ‌ట‌న‌.. 5 క్వింటాళ్ల కుళ్లిన చికెన్ సీజ్, ఎక్క‌డంటే

షాకింగ్ ఘ‌ట‌న‌.. 5 క్వింటాళ్ల కుళ్లిన చికెన్ సీజ్, ఎక్క‌డంటే

తెలుగు రాష్ట్రాల‌ను బర్డ్‌ ఫ్లూ వ‌ణికిస్తోంది. చికెన్‌ను తాకాలంటేనే జ‌నం జంకుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ వార్త మాంస‌ ప్రియుల‌ను బెంబేలెత్తిస్తోంది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అన్నానగర్‌లోని పలు చికెన్ సెంటర్లపై ఆకస్మిక దాడులు ...

జాతీయ క్రీడల్లో తెలంగాణకు రెండు కాంస్య పతకాలు

జాతీయ క్రీడల్లో తెలంగాణకు రెండు కాంస్య పతకాలు

జాతీయ క్రీడల్లో తెలంగాణ ఆటగాళ్లు మెరిశారు. ఈ పోటీల్లో రాష్ట్రానికి రెండు కాంస్య పతకాలు దక్కాయి. నెట్‌బాల్ మిక్డ్స్‌ టీమ్ ఈవెంట్ లో తెలంగాణ జట్టు కాంస్య పతకం సాధించింది. ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన ...

పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం.. ఎమ్మెల్సీ కవిత

పింక్ బుక్ మెయిన్‌టైన్ చేస్తున్నాం.. ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో గురువారం మాట్లాడారు. కాంగ్రెస్ పాల‌న‌లో అరాచ‌కాలు పెరిగిపోయాయ‌ని, ప్ర‌శ్నించే వారిని వేధిస్తున్నార‌న్నారు. కాంగ్రెస్ దౌర్జ‌న్యాల‌పై తాము పింక్ బుక్ ...

రేవంత్‌కు వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలు.. ఎర్రబెల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రేవంత్‌కు వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలు.. ఎర్రబెల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బీఆర్ఎస్‌ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ముఖ్య‌మంత్రి స్థానం ...

ఎట్టకేలకు ఫాంహౌస్ వీడనున్న కేసీఆర్

ఎట్టకేలకు ఫాంహౌస్ వీడనున్న కేసీఆర్

తెలంగాణ రాజకీయాల్లో మరో కీల‌క ప‌రిణామం చోటుచేసుకోనుంది. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఎట్టకేలకు తన ఫాంహౌస్ జీవితం నుంచి బయటకు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ ...

హైదరాబాద్‌కు మ‌రో ఘ‌న‌త‌.. మైక్రోసాఫ్ట్‌ కొత్త క్యాంపస్‌ ప్రారంభం

హైదరాబాద్‌కు మ‌రో ఘ‌న‌త‌.. మైక్రోసాఫ్ట్‌ కొత్త క్యాంపస్‌ ప్రారంభం

హైదరాబాద్‌ ఐటీ రంగంలో మరో ముందడుగు వేసింది. మైక్రోసాఫ్ట్‌(Microsoft) తన నూతన క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. దీంతో గ్రేట‌ర్ న‌గరానికి మరో గౌరవం ద‌క్కింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి(CM ...

జర్నలిస్టుపై దాడి కేసు.. మోహన్ బాబుకు సుప్రీంలో ఊరట

జర్నలిస్టుపై దాడి కేసు.. మోహన్ బాబుకు సుప్రీంలో ఊరట

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు(Mohan Babu)కు సుప్రీంకోర్టు (Supreme Court) నుంచి భారీ ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది. మంచు ...