తెలంగాణ వార్తలు
ఖమ్మం మంత్రిపై జగన్కు ఫిర్యాదు.. మాజీ సీఎం భరోసా
ఖమ్మం తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం. ఖమ్మం జిల్లాకు చెందిన వైసీపీ అభిమానులు, కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ను తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. ఇటీవల వైఎస్ జగన్ ...
‘ఎన్నికలంటే భయం లేదు.. కానీ, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా..’
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. అనర్హత వ్యవహారంలో స్పీకర్ నుంచి జారీ అయిన నోటీసులు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. స్పీకర్ నోటీసులకు సంబంధించి తమ అడ్వకేట్ ద్వారా ...
సిట్ నోటీసులు.. పోలీస్ స్టేషన్కే వెళ్లనున్న కేసీఆర్?
తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను కూడా విచారించేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ...
మేడారం మహాజాతరలో కీలక ఘట్టం
మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ప్రారంభం కావడంతో ములుగు జిల్లా అడవులన్నీ భక్తజన సంద్రంగా మారాయి. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ఈ ఉత్సవంలో అత్యంత కీలక ఘట్టం జంపన్న వాగులో పుణ్యస్నానాలు ...
దానం నాగేందర్ కు నోటీసులు
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం సుప్రీంకోర్ట్ తీవ్రంగా గమనించడంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చర్యలను వేగవంతం చేస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు తాజాగా నోటీసులు జారీ ...
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) సందడి మొదలైంది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 2026 సాధారణ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి ...
రాధాకృష్ణ రాతలపై రచ్చ.. పాత కాంగ్రెస్ మంత్రుల రహస్య భేటీ?
తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఆంధ్రజ్యోతి పత్రిక (Andhra Jyothy Newspaper) అధినేత వేమూరి రాధాకృష్ణ (Vemuri Radhakrishna) రాస్తున్న కాలమ్స్ తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. వార్తల ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress ...
రేవంత్ సర్కార్పై బాంబు పేల్చిన కోదండరాం
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం (Professor Kodandaram) ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు ...
ప్రిన్సిపల్ ఇంట్లో ఫంక్షన్.. గురుకుల విద్యార్థిని మృతి
సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో (Social Welfare Girls Gurukula School) తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆటో నుంచి కిందపడి 8వ తరగతి విద్యార్థిని సంగీత (Sangeetha) (14) మృతి ...















