తెలుగు
కమిన్స్ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానుల ఆగ్రహం
భారత్-ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా రెండో టెస్టు ప్రారంభమైంది. శుక్రవారం ఆస్ట్రేలియా క్రికెటర్లు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ గురించి ఒక్క మాటలో వివరణ ఇవ్వాలని క్రికెటర్లను యాంకర్ ...
ఏపీ ఎదగాలంటే విజన్లు కాదు.. విభజన హామీలు కావాలి
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ షర్మిల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “విజన్-2047” పేరుతో ప్రజలను దగా చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రం ఎదగాలంటే “విజన్లు” కాదని, విభజన హామీలు నెరవేరాలని ఆమె ...
కెనడాలో పోస్టల్ ఉద్యోగుల ఆందోళన
కెనడాలో పోస్టల్ ఉద్యోగుల సమ్మెను ముగించేందుకు కెనడా ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. లేబర్ మినిస్టర్ స్టీవెన్ మెకినన్ శుక్రవారం క్యానడా పోస్ట్ ఉద్యోగులను తిరిగి విధుల్లో చేరాలని ఆదేశించారు. ఈ నిర్ణయం ...
TSPSC గ్రూప్-2 పరీక్ష 2024 షెడ్యూల్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-2 పోస్టుల రాత పరీక్షలను డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించనుంది. 783 గ్రూప్-2 ఖాళీల కోసం 5.57 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ...
సైకిల్పై 13 దేశాల్లో.. 41,400 కి.మీ. ప్రయాణం
మామూలుగా సైకిల్పై కొద్దిదూరం వెళ్లేందుకు కూడా అనుక్షణం అడ్డంకులు ఎదురయ్యే ఈ రోజుల్లో.. వరంగల్ (తెలంగాణ) కు చెందిన రంజిత్ అనే యువకుడు తన సాహసంతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన తండ్రి ...
అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తా
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తనపై అక్రమ కేసులు పెట్టిన వారిపై ఫిర్యాదు ...
జగన్ పుట్టినరోజు.. పార్టీ శ్రేణులకు కీలక పిలుపు
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజును ఘనంగా నిర్వహించేందుకు అటు జగన్ అభిమానులు, పార్టీ శ్రేణులు సిద్ధం అవుతున్న నేపథ్యంలో పార్టీ కీలక ప్రకటన చేసింది. ఈనెల 21న జగన్ ...
జమిలీ ఎన్నికలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్రం జమిలీ ఎన్నికల విధానాన్ని అమలు చేసే దిశగా కీలక అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 16న ఈ బిల్లును ...
బ్రిస్బేన్ టెస్ట్.. టీమిండియాలో ఆసక్తికర మార్పులు
భారత్, ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం నుంచే ఆసక్తికరంగా మారింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ను ఎంచున్నారు. జట్టులో రెండు కీలక ...















అల్లు అర్జున్పై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
పుష్ప సినిమాతో అల్లు అర్జున్కు జాతీయ అవార్డు రావడాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం అభినందించింది. అయితే, ఈ అవార్డుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా అల్లు అర్జున్ ...