తెలుగు
నరేశ్ ‘బచ్చలమల్లి’ ట్రైలర్ విడుదల.. ఎలా ఉందంటే..
అల్లరి నరేశ్, అమృత అయ్యర్ జంటగా నటించిన సినిమా బచ్చలమల్లి ట్రైలర్ తాజాగా విడుదలైంది. సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్, ఇంట్రెస్టింగ్ స్టోరీతో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ట్రైలర్లో నరేశ్ ...
గబ్బాలో ఆసిస్ విజయం ఖాయం.. పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్య
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ మరింత రసవత్తరంగా మారుతోంది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ సిరీస్ ఫలితం గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. గబ్బాలో ఆస్ట్రేలియా ...
గుడిని ఆక్రమించి ఏకంగా ఇల్లు కట్టేశారు.. 46 ఏళ్ల తరువాత తెరుచుకున్న ఆలయం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంభాల్ జిల్లాలో 46 ఏళ్ల తరువాత ఒక పురాతన శివాలయం తిరిగి తెరుచుకుంది. షాహీ జామా మసీద్ ప్రాంతంలో ఉన్న ఈ శివాలయం 1978 నుండి మూతబడినట్లు నగర్ హిందూ ...
20 ఏళ్ల తర్వాత మరోసారి జంటగా సూర్య, త్రిష!
తమిళ స్టార్ హీరో సూర్య 45వ చిత్రానికి సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పొల్లాచ్చిలో వేగంగా సాగుతోందట. చిత్ర నిర్మాతలు ఎస్.ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్. ప్రభు ...
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే..
బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ పీవీ సింధు నిశ్చితార్థం ఘనంగా జరిగింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయితో సింధు ఎంగేజ్మెంట్ వేడుకగా జరిగింది. వీరిద్దరూ రింగ్స్ మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ...
కమిన్స్ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానుల ఆగ్రహం
భారత్-ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా రెండో టెస్టు ప్రారంభమైంది. శుక్రవారం ఆస్ట్రేలియా క్రికెటర్లు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ గురించి ఒక్క మాటలో వివరణ ఇవ్వాలని క్రికెటర్లను యాంకర్ ...
ఏపీ ఎదగాలంటే విజన్లు కాదు.. విభజన హామీలు కావాలి
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ షర్మిల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “విజన్-2047” పేరుతో ప్రజలను దగా చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రం ఎదగాలంటే “విజన్లు” కాదని, విభజన హామీలు నెరవేరాలని ఆమె ...
కెనడాలో పోస్టల్ ఉద్యోగుల ఆందోళన
కెనడాలో పోస్టల్ ఉద్యోగుల సమ్మెను ముగించేందుకు కెనడా ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. లేబర్ మినిస్టర్ స్టీవెన్ మెకినన్ శుక్రవారం క్యానడా పోస్ట్ ఉద్యోగులను తిరిగి విధుల్లో చేరాలని ఆదేశించారు. ఈ నిర్ణయం ...
TSPSC గ్రూప్-2 పరీక్ష 2024 షెడ్యూల్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-2 పోస్టుల రాత పరీక్షలను డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించనుంది. 783 గ్రూప్-2 ఖాళీల కోసం 5.57 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ...















