తెలుగు
ఉదయనిధి స్టాలిన్ మరోసారి మతపరమైన వ్యాఖ్యలు
మతపరమైన వ్యాఖ్యలతో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరోసారి రాజకీయ దుమారం రేపారు. గతేడాది సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన, ఈసారి చెన్నైలో జరిగిన క్రిస్మస్ కార్యక్రమంలో తనను ...
డ్రగ్స్, ఇప్పటం కూల్చివేతలు అన్నీ అబద్ధాలే.. బాబు, పవన్ క్షమాపణలు చెప్పాలి
వైసీపీ ప్రభుత్వంపై వదంతులు, అపోహలు సృష్టించేలా నిత్యం అసత్యాలను ప్రచారం చేయడం ద్వారానే కూటమి అధికారంలోకి వచ్చిందని వైసీపీ సీనియర్ నేత కనుమూరి రవిచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు ...
రోహిత్, కోహ్లి, జడేజా రిటైర్మెంట్.. నిజమెంత?
టీమిండియా అభిమానుల్లో కొత్త ఆందోళన మొదలైంది. సీనియర్ ప్లేయర్, ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన తరువాత మరో ముగ్గురు కీలక క్రికెటర్లు తమ రిటైర్మెంట్ను త్వరలో ప్రకటించబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. టీమిండియా ...
హర్యానా మాజీ సీఎం కన్నుమూత.. ప్రధాని సంతాపం
హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా (89) శుక్రవారం తన చివరి శ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో గురుగ్రామ్లోని తన నివాసంలో కన్నుమూశారు. ...
JPCలో ఐదుగురు తెలుగు ఎంపీలు.. వారు ఎవరంటే..
జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలకు చోటు దక్కింది. కమిటీలో రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలకు అవకాశం ఇవ్వగా, అందులో ఏపీ నుంచి వైసీపీ తరఫున విజయసాయిరెడ్డి, ...
అది తప్పుడు కేసే.. ఇప్పటం గ్రామస్థుల పిటీషన్ కొట్టేసిన సుప్రీం
తమ ఇళ్లను కూల్చారంటే గతంలో హల్చల్ చేసిన ఇప్పటం గ్రామస్థులకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన 14 మంది తమ ఇళ్లను గత వైసీపీ ప్రభుత్వం కూల్చిందని సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ...
ప్రజల దృష్టి మళ్లించడానికి BJP ప్రయత్నాలు.. – షర్మిల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల బీజేపీపై కీలక ఆరోపణలు చేశారు. అంబేడ్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో, ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ జాగ్రత్తగా ప్రయత్నిస్తోందని ...
అమెరికా వీసా.. కొత్త నిబంధనలు విడుదల
అమెరికా వీసా దరఖాస్తుదారులకు పెద్ద ఊరట లభించింది. భారతదేశంలోని యూఎస్ ఎంబసీ కొత్త నిబంధనలను ప్రకటించింది. దీని ప్రకారం వీసా అపాయింట్మెంట్ రీషెడ్యూల్ చేయడం మరింత సులభతరం కానుంది. వీసా అపాయింట్మెంట్ కోసం ...
లాకప్లో కోడి.. ఏ తప్పు చేసిందో తెలుసా..?
సంక్రాంతి సీజన్లో కోడిపందాల ఆట ఆనవాయితీ. ఈ విషయం అందరికీ తెలిసిందే. పందెం రాయుళ్ళు ఈ సమయంలో మరింత చురుకుగా ఉంటారు. కానీ, కోడిపందాలు చట్టవిరుద్ధమని పోలీసులు తేల్చి చెబుతున్నప్పటికీ, దొంగచాటుగా ఇలాంటి ...
పార్శిల్లో మృతదేహం, హెచ్చరిక లేఖ.. పశ్చిమగోదావరిలో కలకలం
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ఒక ఇంటికి వచ్చిన పార్శిల్ స్థానికులను షాక్కు గురి చేసింది. సాగి తులసి అనే మహిళకు వచ్చిన ఈ పార్శిల్లో విద్యుత్ సామగ్రి ఉందని భావించగా, ...















