తెలుగు
నేడు GST కౌన్సిల్ భేటీ.. నిర్ణయాలపై ఉత్కంఠ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ GST కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ భేటీ పలు కీలక ఆర్థిక నిర్ణయాలపై కౌన్సిల్ దృష్టి సారించనుంది. ప్రత్యేకంగా, లైఫ్ అండ్ మెడికల్ ...
ఎండు కొబ్బరి ధర పెంపు.. రైతులకు కేంద్రం గుడ్న్యూస్
2025 సీజన్కు సంబంధించి ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధర (MSP)ను కేంద్రం భారీగా పెంచింది. రూ.422 పెరుగుదలతో క్వింటాల్ ధర ఇప్పుడు రూ.12,100కి చేరింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కొబ్బరి రైతులకు ...
‘పుష్ప-2’ సెన్సేషన్.. బాలీవుడ్లో అద్భుత రికార్డు
బాలీవుడ్ చరిత్రలో ‘పుష్ప-2’ సినిమా అద్వితీయ రికార్డును సొంతం చేసుకుంది. మూవీ టీమ్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ సినిమా హిందీలో రూ.632.50 కోట్లు వసూలు చేసింది. ఇది 100 ఏళ్ల బాలీవుడ్ ...
తైవాన్ పార్లమెంట్లో ఉద్రిక్తత.. స్పీకర్ కుర్చీ కోసం ఘర్షణ
తైవాన్ పార్లమెంట్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన ఎంపీలు రాత్రిపూట భవనంలోకి చొరబడి, స్పీకర్ కుర్చీని ఆక్రమించడానికి ప్రయత్నించారు. ఈ ఘటనను గమనించిన ప్రత్యర్థి పార్టీ ఎంపీలు, వారిని ...
చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్.. ఉత్తమ నటిగా సాయిపల్లవి
చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా ముగిసింది. ఈ వేడుకలో ప్రముఖ నటి సాయిపల్లవి ‘అమరన్’ చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. అదే సమయంలో, ‘మహారాజ’ చిత్రానికి విజయ్ సేతుపతి ఉత్తమ ...
పవన్పై నటి శ్రియారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓజీ’ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నటి శ్రియారెడ్డి, పవన్ గురించి ...
హైకోర్టులో కేటీఆర్కు ఊరట..
ఫార్ములా ఈ-రేసు కేసుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు ఊరట లభించింది. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటీషన్ దాఖలు ...
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడంటే..
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆర్టీసీ అధికారులు ఇప్పటికే తమ నివేదికను సమర్పించగా, సంక్రాంతి ...
అభిమానులకు పవన్ కళ్యాణ్ స్వీట్ వార్నింగ్
అభిమానులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల నిర్మాణ పనుల శంకుస్థాపనకు హాజరైన పవన్.. గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రసంగానికి అడ్డుతగులుతున్న అభిమానుల తీరుతో ...















