తెలుగు

అసెంబ్లీకి కేటీఆర్‌.. స‌భ‌లో రాజీనామా వ్యాఖ్య‌లు

అసెంబ్లీకి కేటీఆర్‌.. స‌భ‌లో రాజీనామా వ్యాఖ్య‌లు

ఫార్ములా ఈ-రేస్‌ కేసులో హైకోర్టు ఉత్త‌ర్వుల అనంత‌రం ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు. స‌భ‌లో జ‌రిగిన చ‌ర్చ‌లో అధికార ప‌క్షాన్ని ఉద్దేశిస్తూ కేటీఆర్ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ...

ఉచిత బస్సు పథకం మాట‌ల‌కే ప‌రిమిత‌మా..? వైఎస్ ష‌ర్మిల ప్ర‌శ్న‌

ఉచిత బస్సు పథకం మాట‌ల‌కే ప‌రిమిత‌మా..? వైఎస్ ష‌ర్మిల ప్ర‌శ్న‌

ఉచిత బస్సు పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడాన్ని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా తీవ్రంగా విమర్శించారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లో పండుగలు, ఇతర కార్యక్రమాల ...

వారికి బయోమెట్రిక్ ఆధారంగానే వేతనాలు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశం

వారికి బయోమెట్రిక్ ఆధారంగానే వేతనాలు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌లోని కూట‌మి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగుల వేతనాలు బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే ఇవ్వాలని అధికారిక ఆదేశాలు జారీచేసింది. గ్రామ, వార్డు ...

క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్.. ఏమైందంటే..

క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్.. ఏమైందంటే..

భారత క్రికెట్ జట్టులో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టీమిండియా మాజీ ఆటగాడైన ...

మోహన్‌బాబుకు గుడ్ న్యూస్

మోహన్‌బాబుకు గుడ్ న్యూస్

నటుడు మోహన్‌బాబుకు ఢిల్లీ హైకోర్టు శుభ‌వార్త అందించింది. ఆయ‌న‌ పేరును, ఫొటోను, వాయిస్‌ను అనుమతి లేకుండా ఉపయోగించరాదని కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రత్యేకంగా, సోషల్ మీడియా ఖాతాలు, AI బాట్స్, వెబ్‌సైట్స్ వంటి ...

ఇందిరా తర్వాత మోదీయే.. 43 ఏళ్ల తర్వాత కువైట్‌కు పయనం

ఇందిరా తర్వాత మోదీయే.. 43 ఏళ్ల తర్వాత కువైట్‌కు పయనం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం కువైటు బయల్దేరారు. అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభోత్సవ వేడుకకు కువైటు చక్రవర్తి షేక్ మెహేషల్ ఆహ్వానం మేరకు పీఎం మోదీ హాజరవుతున్నారు. ...

ప్రకాశం జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

ప్రకాశం జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

ప్రకాశం జిల్లా స్వల్ప భూప్రకంపనలు ప్రజల్లో భయాందోళనకు గురిచేశాయి. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల ప‌రిధిలో శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడు ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ...

డిసెంబరు 21.. లాంగెస్ట్ నైట్ నిజ‌మేనా?

డిసెంబరు 21.. లాంగెస్ట్ నైట్ నిజ‌మేనా?

నేడు ఆకాశంలో సంభ‌వించే ఓ మార్పును మిస్ అవ్వొద్దు అని శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. ఒక రోజు అంటే దాంట్లో 12 గంట‌ల పగ‌లు, 12 గంట‌ల రాత్రి ఉంటుంద‌ని మ‌న‌కు తెలుసు కానీ, ...

జగన్ పుట్టిన రోజు.. ఎక్స్‌ టాప్‌ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్

జగన్ పుట్టిన రోజు.. ఎక్స్‌ టాప్‌ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌ హోరెత్తాయి. రెండ్రోజులుగా జ‌గ‌న్ అభిమానులు “అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే జగనన్న” అంటూ సందడి చేయగా, ఈరోజు ...

జ‌ర్మనీలో హృదయవిదారక ఘటన.. టెర్ర‌రిస్టుల‌ కుట్రేనా?

జ‌ర్మనీలో హృదయవిదారక ఘటన.. టెర్ర‌రిస్టుల‌ కుట్రేనా?

జర్మనీలో క్రిస్మస్ పండుగకు ముందు మాగెబర్గ్ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. క్రిస్మస్ హాలిడే మార్కెట్‌లో షాపింగ్ చేస్తోన్న జనాలపైకి ఒక కారు వేగంగా దూసుకువచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు, ...