తెలుగు
ఉక్రెయిన్పై రష్యా దాడి.. క్రిస్మస్ రోజు బాంబుల మోత
ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటుంటే ఉక్రెయిన్ దేశం బాంబుల శబ్దాలతో దద్దరిల్లిపోయింది. రష్యా తాజాగా ఉక్రెయిన్పై మరొకసారి దాడి చేసింది. రష్యా 70కి పైగా బాలిస్టిక్ క్షిపణులు మరియు 100కి పైగా డ్రోన్లను ...
యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి.. స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు
చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో జరిగిన దారుణ ఘటన ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. 19 ఏళ్ల డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థిని తన స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు దాడి ...
మరో క్రికెటర్ జంట విడిపోనుందా..?
సెలబ్రిటీ జంటల విడాకులు ఈ మధ్య కామన్ అయిపోతున్నాయి. క్రికెట్ రంగంలో కూడా ఇలాంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, సతీమణి ధనశ్రీ విడాకుల దిశగా అడుగులు ...
హైదరాబాద్కు ఉపరాష్ట్రపతి.. రైతులతో ప్రత్యేక సమావేశం
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి జూపల్లి కృష్ణారావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ధన్ఖడ్ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ...
పంజాబ్ పోలీసుల ఆరోపణలు.. బ్రిటన్ ఖండన
పంజాబ్ పోలీసులు బ్రిటన్ సైనికుడు జగ్జీత్సింగ్ను ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపించడం భారత్-బ్రిటన్ మధ్య వివాదాస్పద అంశంగా మారింది. జగ్జీత్సింగ్ ఖలిస్తానీ జిందాబాద్ ఫోర్స్ అనే ఉగ్రవాద సంస్థను ఫతే సింగ్ బాగీ ...
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు
ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 27 మంది ప్రయాణికులతో భీమ్టాల్ నుండి హల్ద్వానీకి వెళ్తున్న బస్సు అదుపుతప్పి 1500 అడుగుల లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పదిమంది ...
రిషభ్ పంత్కు గవాస్కర్ కీలక సూచన
భారత క్రికెట్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తన దూకుడైన ఆటను సరైన సమయాల్లో మించకుండా కొనసాగించాలని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించారు. పంత్కు గవాస్కర్ కీలక సూచన చేశారు. “రిషభ్ ...
ఆడారి ఆనంద్ బీజేపీలో చేరిక.. స్పీకర్ మాట పట్టించుకోని పురందేశ్వరి
విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, డైరెక్టర్లు 12 మంది, ఆనంద్ సోదరి ఎలమంచిలి మున్సిపల్ ఛైర్పర్సన్ రమాకుమారి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరిక బుధవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర ...
రేవతి కుటుంబానికి ‘పుష్ప టీమ్’ రూ.2 కోట్ల సాయం
పాన్ ఇండియా మూవీ పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన దురదృష్టకర సంఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి ఆ చిత్ర యూనిట్ అండగా నిలిచింది. పుష్ప మూవీ ...















