తెలుగు
రూ.5000 నోటు వస్తుందా?.. క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ
రెండు వేల రూపాయల నోటు చలామణి నుంచి తొలగించిన తరువాత, ఇప్పుడు రూ.5000 నోటు రాబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలకు స్పందించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ...
మరోసారి టీమిండియా కెప్టెన్గా విరాట్?
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ఆసీస్తో సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ టెస్టులకు గుడ్బై చెప్పే అవకాశం ఉందని క్రికెట్ ...
అదృశ్యమైన వ్యక్తి హత్య.. దర్యాప్తులో కీలక విషయాలు
కిడ్నాప్కు గురైన వ్యాపారి హత్యకు గురైన సంఘటన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో అదృశ్యమైన విష్ణు రూపాని (45) ఎస్ఆర్ నగర్లో హత్యకు గురైనట్లు ...
ఈనెల 8న విశాఖలో మోదీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతారు. విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ...
అనంతలో విషాదం.. న్యూఇయర్ విషెస్ చెప్పలేదని విద్యార్థిని ఆత్మహత్య
అనంతపురం నగర శివారులో ఉన్న ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో సంభవించిన విషాదం ఘటన అందరి మనసులను కలిచివేసింది. విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన చిన్నతిప్పమ్మ (17) అనే విద్యార్థిని, ప్రైవేట్ ...
నేడు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ముఖ్యమైన క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో మంత్రుల పర్ఫామెన్స్ రిపోర్టులపై చర్చించే అవకాశం ఉన్నట్లు ...
గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్.. అసలైన ఆలోచన ఎవరిది?
గోదావరి-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్ట్పై రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు వైఎస్ జగన్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయని వైసీపీ, కాదు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ నుంచి పుట్టిందని టీడీపీ. ఇలా ...
విషాదాంతం.. బోర్ బావి ఘటనలో చిన్నారి చేతన మృతి
రాజస్థాన్ కోట్పుత్లీ జిల్లాలో చోటుచేసుకున్న బోర్ బావి ఘటన విషాదాంతమైంది. డిసెంబర్ 23న 700 అడుగుల బోరు బావిలో 150 అడుగుల లోతులో చిక్కుకుపోయిన చేతన (3) అనే చిన్నారి, 10 రోజుల ...
నకిలీ మందుల ఉత్పత్తిపై హెల్త్ మినిస్టర్ సంచలన నిర్ణయం
నకిలీ మందులు తయారు చేస్తున్న వారికి కఠిన చర్యలు తప్పవని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా స్పష్టం చేశారు. బుధవారం డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన వార్షిక రిపోర్టును ఆవిష్కరించిన సందర్భంగా, ...
పిఠాపురంలో అమానుష ఘటన.. 24 గంటల పాటు బెంచ్ మీదనే మృతదేహం
పిఠాపురం నియోజకవర్గానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అది ఎలా అంటే సినిమా స్టార్, జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండటమే. అలాంటి పిఠాపురంలో ...















