తెలుగు
‘తండేల్’ న్యూ సాంగ్.. డ్యాన్స్తో అదరగొట్టిన చైతూ-సాయిపల్లవి
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘తండేల్’ సినిమా నుంచి తాజాగా ‘శివుడి’ పాట విడుదలైంది. గీత ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాసు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ...
ఆస్ట్రేలియాలో IND vs PAK టెస్ట్ మ్యాచ్? అభిమానులకు పండగే!
ఇండియా-పాకిస్తాన్ మధ్య టెస్ట్ క్రికెట్ సిరీస్ నిర్వహించాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సూచించారు. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) టెస్టు మ్యాచ్లకు భారీగా ప్రేక్షకుల మద్దతు ఉందని, అదే విధంగా ...
చైనా వైరస్పై అప్రమత్తం అవసరం.. తెలంగాణ సర్కార్
చైనాలో వేగంగా వ్యాపిస్తున్న HMPV (హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్)పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు HMPV వైరస్కు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేసింది. ...
క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసిన పంత్
టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ మరోసారి తన అసాధారణ ఆటతీరుతో ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. ఆసీస్ గడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన విదేశీ ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు పంత్ ఆసీస్ పై ...
బెనిఫిట్ షోలపై ప్రభుత్వానికి దిల్రాజు స్పెషల్ రిక్వెస్ట్..
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్రాజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. కొన్ని షరతులతో కూడిన బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరినట్టు సమాచారం. ...
బాబు బనకచర్ల ప్రకటన.. తెలంగాణ, ఏపీ మధ్య చిచ్చు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన ఓ ప్రకటన తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చురేపింది. గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు చంద్రబాబు గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును ఇటీవల ప్రకటించడమే కాకుండా పవర్ పాయింట్ ...
హోంమంత్రి అనిత పీఏపై వేటు..
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పర్సనల్ అసిస్టెంట్ (పీఏ)పై చంద్రబాబు ప్రభుత్వం వేటు వేసింది. అక్రమ దందాలు, సెటిల్మెంట్లు, పేకాట శిబిరాలు, వైన్షాపుల్లో వాటాల ఇవ్వాలని బెదిరింపులకు దిగుతున్నాడని తీవ్ర ఆరోపణలు రావడంతో ...
ఏపీలో రూ.700 కోట్ల స్కామ్ జరిగిందా? నిజం ఏంటి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.700 కోట్ల భూముల స్కామ్ జరిగిందని, దీంట్లో వైసీపీ బడా నేతలతో పాటు జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన రీతూ చౌదరి, ఆమె భర్త శ్రీకాంత్ కూడా ...
శుష్క వాగ్దానాలు ఎందుకు? చంద్రబాబుపై శ్యామల తీవ్ర విమర్శలు
ఎన్నికల హామీల పేరిట మహిళలను తేలికగా మోసం చేయొచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని, కానీ రాష్ట్రంలోని ప్రతి మహిళా ఇప్పుడు ఆయన్ను గద్దె దించాలని చూస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి ...















