తెలుగు

బన్నీకి మ‌ళ్లీ నోటీసులు.. ఫ్యాన్స్ అసహనం

బన్నీకి మ‌ళ్లీ నోటీసులు.. ఫ్యాన్స్ అసహనం

సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో మ‌ర‌ణించిన రేవ‌తి కుటుంబాన్ని పరామర్శించలేదన్న కారణంగా సీఎం రేవంత్ సహా పలువురు అల్లు అర్జున్‌పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రెగ్యుల‌ర్ బెయిల్ పొందిన ...

ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

మావోయిస్టుల క‌ద‌లిక‌లు ఉన్న‌ట్లు స‌మాచారం అంద‌డంతో ఛత్తీస్‌గడ్ రాష్ట్రం నారాయణపూర్, దంతెవాడ జిల్లాలలోని దక్షిణ అబూజ్మాద్ అటవీ ప్రాంతంలో శ‌నివారం సాయంత్రం కేంద్ర బ‌ల‌గాలు కూంబింగ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. భ‌ద్ర‌తా ద‌ళాల ఎన్‌కౌంటర్‌లో ...

కుప్పంకు సీఎం చంద్రబాబు.. రెండు రోజుల షెడ్యూల్ ఇదే!

కుప్పంకు సీఎం చంద్రబాబు.. రెండు రోజుల షెడ్యూల్ ఇదే!

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తన స్వంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 6, 7వ తేదీల్లో ఆయన కుప్పంలో పలు కీలక కార్యక్రమాలలో పాల్గొంటారు. 6వ తేదీ ఉదయం 12.00 ...

భారత్ ఘోర పరాజయం.. సిరీస్‌ ఆస్ట్రేలియా వ‌శం

భారత్ ఘోర పరాజయం.. సిరీస్‌ ఆస్ట్రేలియా వ‌శం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా కైవ‌సం చేసుకుంది. ఆఖ‌రి మ్యాచ్‌పై బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకున్న టీమిండియా సిడ్నీ టెస్టులో ప‌రాజ‌యం పాలైంది. దీంతో 3-1 తేడాతో సిరీస్ ఆసిస్ వ‌శ‌మైంది. సిడ్నీ వేదిక‌గా ...

తూచ్‌.. అవి రేష‌న్ బియ్యం కాదు.. కలెక్టర్ క్లీన్ చిట్!

తూచ్‌.. అవి రేష‌న్ బియ్యం కాదు.. కలెక్టర్ క్లీన్ చిట్!

విశాఖ పోర్టులో పట్టుబ‌డిన బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్ ఇచ్చారు. అవి పీడీఎస్ బియ్య‌మ‌ని, అక్ర‌మంగా త‌ర‌లిస్తున్నార‌ని, వాటిని సీజ్ చేసి స‌ద‌రు సంస్థ‌పై కేసు న‌మోదు చేశామ‌ని ఏపీ పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ ...

'గేమ్ ఛేంజ‌ర్' ఈవెంట్‌లో ప‌వ‌న్ స్పీచ్‌.. అల్లు అర్జున్‌పై కౌంట‌ర్లు

‘గేమ్ ఛేంజ‌ర్’ ఈవెంట్‌లో ప‌వ‌న్ స్పీచ్‌.. అల్లు అర్జున్‌పై కౌంట‌ర్లు

‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మెగా-అల్లు అర్జున్ మ‌ధ్య కోల్డ్ వార్ బట్టబయలు అయ్యింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌పై ప‌రోక్షంగా స్ట్రాంగ్ కౌంట‌ర్లు ప‌డ్డాయి. ఎవరు ...

రేపు వారి అకౌంట్లో డ‌బ్బులు జ‌మ‌

రేపు వారి అకౌంట్లో డ‌బ్బులు జ‌మ‌

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులు జీతాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల జీతాలు రేపటినుంచే వారి అకౌంట్లలో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఇతర ఉద్యోగులకు ...

రైతు భరోసా కోసం సాగు యోగ్యత కీలకం.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

రైతు భరోసా కోసం సాగు యోగ్యత కీలకం.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

రాష్ట్రంలో వ్యవసాయ భూముల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి ఎకరాకు రూ.12 వేలు చొప్పున సహాయం అందించడమే ఈ పథకం లక్ష్యం. ...

తమిళనాడు రాజకీయాల్లోకి త్రిష?

తమిళనాడు రాజకీయాల్లోకి త్రిష?

నటి త్రిష తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మ‌న‌సులో ఉన్న ఆశయాన్ని బయటపెట్టింది. ఎప్ప‌టికైనా త‌న సొంత రాష్ట్రం తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేయాలనేది త‌న‌ గాఢమైన కోరిక అని, “ప్రజాసేవ చేయడమే నా ...

Game Changer: ఏపీలో టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక షోలకి అనుమ‌తి

Game Changer: ఏపీలో టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక షోలకి అనుమ‌తి

‘గేమ్ చేంజర్’ చిత్ర‌ యూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. భారీ బడ్జెట్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకోవడాన్ని అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.ఈ సినిమా నిర్మాత ...