తెలుగు

'గేమ్ ఛేంజ‌ర్' మృతుల కుటుంబాల‌కు వైసీపీ ప‌రామ‌ర్శ‌

‘గేమ్ ఛేంజ‌ర్’ మృతుల కుటుంబాల‌కు వైసీపీ ప‌రామ‌ర్శ‌

గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వ‌స్తూ రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన మ‌ణికంఠ‌, చ‌ర‌ణ్‌ల కుటుంబాల‌ను వైసీపీ నేత‌, మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు ప‌రామ‌ర్శించారు. మ‌ణికంఠ‌, చ‌ర‌ణ్ చిత్ర‌ప‌టాల‌కు నివాళుల‌ర్పించిన ...

కేటీఆర్‌కు మరోసారి ACB నోటీసులు.. విచార‌ణ ఎప్పుడంటే

కేటీఆర్‌కు మరోసారి నోటీసులు.. గ‌చ్చిబౌలి నివాసంలో ఏసీబీ సోదాలు

తెలంగాణలో రాజ‌కీయాల్లో ఫార్ములా-ఈ కార్ రేసు కేసు వేడిపుట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా, బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)కు ఏసీబీ(ACB) అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో ...

నయనతారకు మరో లీగల్ నోటీస్‌

నయనతారకు మరో లీగల్ నోటీస్‌

లేడీ సూపర్ స్టార్ నయనతార తన డాక్యుమెంటరీ నయనతార ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’ కారణంగా కొత్త చిక్కుల్లో పడింది. ధనుష్ రూ.10 కోట్ల పరిహారం డిమాండ్ చేసిన కేసు ఇంకా సద్దుమణగకముందే, ...

రేవంత్‌ కనుసన్నల్లో ఏసీబీ డ్రామా - జగదీష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రేవంత్‌ కనుసన్నల్లో ఏసీబీ డ్రామా – జగదీష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎలక్టోరల్‌ బాండ్ల విషయం పాత చింతకాయ పచ్చడిలాగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీష్‌రెడ్డి అన్నారు. ఎన్నికల బాండ్లకు ఏసీబీకి సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి ప్రోత్సాహంతోనే ఏసీబీ డ్రామా నడుస్తోందని ...

కుప్పం అభివృద్ధి నా లక్ష్యం - సీఎం చంద్ర‌బాబు

కుప్పం అభివృద్ధి నా లక్ష్యం – సీఎం చంద్ర‌బాబు

తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడురాష్ట్ర అభివృద్ధిపై తన ప్రత్యేక దృష్టిని వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే కఠిన శ్రమ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కుప్పం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న ...

రాహుల్ ద్రవిడ్ ఉన్నప్పుడే బాగుంది.. - హర్భజన్

రాహుల్ ద్రవిడ్ ఉన్నప్పుడే బాగుంది.. – హర్భజన్

భారత జట్టు ప్రదర్శనకు సంబంధించి మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్నప్పుడు జట్టు ఆటతీరు బాగుందని, అయితే ఇటీవల జట్టులోని స‌భ్యుల ఆట‌తీరు ఆందోళనకరంగా ...

కాకినాడ నుంచి పశ్చిమ ఆఫ్రికాకు బ‌య‌ల్దేరిన‌ ‘స్టెల్లా ఎల్‌’

కాకినాడ నుంచి పశ్చిమ ఆఫ్రికాకు బ‌య‌ల్దేరిన‌ ‘స్టెల్లా ఎల్‌’

55 రోజులుగా కాకినాడ తీరంలో నిలిచిపోయిన ‘స్టెల్లా ఎల్‌’ నౌక ఎట్టకేలకు మోక్షం ల‌భించింది. ఈరోజు తెల్లవారుజామున నౌక పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్‌ దేశ వాణిజ్య కేంద్రం కొటోనౌ పోర్టుకు బయలుదేరింది. ...

నాతో చ‌ర్చ‌కు నారా లోకేష్ సిద్ధ‌మా..? గుడివాడ అమ‌ర్ సవాల్‌

నాతో చ‌ర్చ‌కు నారా లోకేష్ సిద్ధ‌మా..? గుడివాడ అమ‌ర్ సవాల్‌

విశాఖపట్నంలో ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ భూమి పూజ చేస్తున్న ప్రాజెక్టులన్నీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వ‌చ్చిన‌వేన‌ని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. ఈ ...

మావోయిస్టుల దాడి.. మందుపాత‌ర పేలి 10 జవాన్ల మృతి

మావోయిస్టుల దాడి.. మందుపాత‌ర పేలి 10 మంది జవాన్ల మృతి

ఛత్తీస్‌గ‌ఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు మందుపాత‌ర పేల్చారు. భద్రతా బలగాల వాహనాన్ని లక్ష్యం చేసుకొని మావోయిస్టులు జ‌రిపిన బాంబు దాడిలో 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు సమయంలో వాహనంలో 15 ...

'పుష్ప'కేమో నీతులు.. 'గేమ్ ఛేంజర్‌'కు పాటించరా? - ప‌వ‌న్‌కు అంబటి ప్ర‌శ్న‌

‘పుష్ప’కేమో నీతులు.. ‘గేమ్ ఛేంజర్‌’కు పాటించరా? – ప‌వ‌న్‌కు అంబటి ప్ర‌శ్న‌

గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్‌కు హాజ‌రైన ఇద్ద‌రు అభిమానులు రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెంద‌డంపై వైసీపీ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు స్పందించారు. ప్ర‌మాదాన్ని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌పై పరోక్షంగా విమర్శలు ...