తెలుగు
ఎంపీతో రింకూ సింగ్ నిశ్చితార్థం
టీమిండియా యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్తో ఇటీవల ఆయన నిశ్చితార్థం జరిగింది. సహచర క్రికెటర్లు, అభిమానులు రింకూ మరియు ...
ఆధార్ ఉంటేనే ‘హలో’ అనగలం.. మోదీ సర్కార్ కొత్త రూల్స్
సైబర్ నేరగాళ్ల మోసాలను అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సిమ్ కార్డులు కొనుగోలు చేయడంలో ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తూ నిబంధనలు జారీ చేసింది. సైబర్ మోసాలను ఎదుర్కొనేందుకు టెలికాం ...
‘వైజాగ్ స్టీల్’.. వైసీపీ పోరాటంపై కేంద్రమంత్రి ప్రస్తావన
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు కుమారస్వామి, రామ్మోహన్నాయుడు ప్రెస్మీట్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి మంత్రి రామ్మోహన్నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ...
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం పలు కీలకమైన నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. అన్న క్యాంటీన్లు, పేదలకు ఇళ్ల స్థలాలపై మంత్రిమండలి సమావేశంలో చర్చించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ...
కేజ్రీవాల్ డబుల్ ధమాకా.. విద్యార్థులకు ఎన్నికల వరాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండగా, రాజకీయ పార్టీల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ఈ సారి ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ మరింత ఉత్కంఠ రేపుతోంది. మొత్తం 70 స్థానాలకు ఫిబ్రవరి 5న ...
దుర్గమ్మ భక్తులకు మంత్రి లోకేశ్ క్షమాపణలు
విజయవాడ శ్రీ కనకదుర్గ భక్తులకు మంత్రి నారా లోకేశ్ క్షమాపణలు చెప్పారు. దుర్గగుడి వద్ద తాగునీటి సమస్య నెలకొంది. దీంతో భక్తులు వీడియో రూపంలో రికార్డ్ చేసి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ ...
నిన్న బీదర్, నేడు మంగళూరు.. కర్ణాటకలో బ్యాంకు దోపిడీ కలకలం
కర్ణాటకలో (Karnataka) వరుసగా జరుగుతున్న దొంగతనాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న బీదర్లో జరిగిన ఘోరమైన ఏటీఎం దోపిడీ నుంచి తేరుకోకముందే, తాజాగా మంగళూరులో (Mangalore) మరో దారుణమైన బ్యాంకు దోపిడీ జరిగింది. ...
జాతీయ క్రీడా పురస్కారాలు ప్రదానం
2024 ఏడాదికి సంబంధించిన క్రీడా రంగంలో విశిష్ట ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ క్రీడా అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో, దేశంలో అత్యున్నత ...
విమాన ప్రమాదం వెనుక పక్షుల దాడి? దర్యాప్తులో సంచలన విషయాలు
దక్షిణ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రమాదానికి గల అసలు కారణం తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ...















ఒబామా దంపతుల విడాకుల వార్తలపై క్లారిటీ
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిషెల్ ఒబామా దంపతులు విడాకులు తీసుకోబోతున్నారనే ఊహాగానాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ వార్తలపై మిషెల్ టీమ్ స్పష్టతనిచ్చింది. విడాకుల వార్తలు పూర్తిగా నిరాధారమని, అవి వాస్తవం కాదని ...