తెలుగు
సింగపూర్ పర్యటన ముగిసింది.. దావోస్కు రేవంత్ బృందం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం రెండు రోజుల సింగపూర్ పర్యటనను విజయవంతంగా ముగించింది. ఈ పర్యటనలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్లోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖులతో ముఖాముఖీ సమావేశమయ్యారు. ...
కేజ్రీవాల్ కాన్వాయ్పై దాడి.. ఆతిశీ సంచలన ఆరోపణ
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ మరియు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగిన విషయం సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై ఢిల్లీ మంత్రి ఆతిశీ ...
అదుపుతప్పి పల్టీ కొట్టిన డీసీఎం.. పలువురికి గాయాలు
ఘట్కేసర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. వరంగల్ హైవేపై యాదగిరిగుట్ట నుంచి తిరిగి వస్తుండగా, DCM వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ...
తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం.. వీడియో
తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద, అదుపు తప్పిన కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు తీవ్రంగా గాయపడగా, వారిని ...
టీటీడీపై కేంద్రం జోక్యం ‘కూటమి’కి సిగ్గుచేటు.. – భూమన కరుణాకర్రెడ్డి
తిరుమలలో పవిత్రతకు భంగం కలిగే ఘటనలపై కేంద్రం జోక్యం చేసుకోవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో ...
కుంభమేళాలో అగ్నిప్రమాదం.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా భక్తుల రద్దీతో కిటకిటలాడుతుండగా, అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భక్తుల కోసం వేసిన గుడారాల్లో మంటలు చెలరేగడంతో భయపడిన భక్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ...
పెట్రోల్ ట్యాంకర్ పేలి 77 మంది మృతి
నైజీరియాలోని సెంట్రల్ నైజర్ రాష్ట్రంలో ఉన్న సులేజా ప్రాంతంలో శనివారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ట్యాంకర్ నుంచి మరొక ట్యాంకర్కు పెట్రోల్ తరలిస్తున్న సమయంలో జనరేటర్ ఉపయోగించడం వల్ల ఒక భారీ ...
44 పరుగులకే విండీస్ ఆలౌట్!
మలేషియాలో జరుగుతున్న మహిళల అండర్-19 క్రికెట్ ప్రపంచకప్లో, భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. టీమిండియా బౌలర్ల దాటికి విండీస్ బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. మొత్తం 13.2 ఓవర్లలో కేవలం 44 పరుగులకే విండీస్ ...
ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం కార్యాలయాలు ప్రారంభించిన అమిత్ షా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గన్నవరంలోని కొండపావులూరులో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ (NDRF), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (NIDM) సౌత్ క్యాంపస్ కొత్త కార్యాలయాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ...
‘నా కొడుకును ఉరితీసినా నాకు అభ్యంతరం లేదు’
కోల్కతాలో RG కర్ కాలేజీకి చెందిన ట్రైనీ డాక్టర్పై జరిగిన దారుణ హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ కోర్టు ద్వారా దోషిగా తేల్చబడ్డాడు. ఈ ఘటనపై నిందితుడి తల్లి మాలతీ రాయ్ ...















