తెలుగు

భార్యను నరికి తల కాల్చిన రాక్షసుడు.. 'దృశ్యం' సినిమా ప్రభావం?

భార్యను నరికి తల కాల్చిన రాక్షసుడు.. ‘దృశ్యం’ సినిమా ప్రభావం?

ఒక మనిషి అంత క్రూరంగా ప్రవర్తిస్తాడా అనే సందేహం కలిగించే ఘటన తెలంగాణ‌లో జరిగింది. భార్యను నరికి తలకాయను కాల్చిన భర్త గురుమూర్తి విషయంలో మరిన్ని విపరీతాలు వెలుగుచూస్తున్నాయి. ఈ దారుణానికి ‘దృశ్యం’ ...

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. .. వీడియో

అనంతపురం సమీపంలోని నారాయణ కాలేజీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంట‌ర్మీడియ‌ట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న చరణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్లాస్ జరుగుతున్న సమయంలో చరణ్ అక‌స్మాత్తుగా బయటకు వచ్చి, ...

ఐటీ సోదాలు.. మూడో రోజు కూడా వారి ఇళ్ల‌లోనే..

ఐటీ సోదాలు.. మూడో రోజు కూడా వారి ఇళ్ల‌లోనే..

హైదరాబాద్‌లో ఐటీ అధికారుల సోదాలు మూడో రోజుకు చేరాయి. పలు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థల అధిప‌తుల ఇళ్లు, ఆఫీసులే టార్గెట్‌గా ఇన్‌కంట్యాక్స్ రైడ్స్ కొన‌సాగుతున్నాయి. ఐటీ అధికారులు నిర్మాతల మూడు రోజులుగా ...

ఏపీ నూత‌న డీజీపీ ఖ‌రారు.. ఆయ‌న‌వైపే చంద్ర‌బాబు మొగ్గు

ఏపీ నూత‌న డీజీపీ ఖ‌రారు.. ఆయ‌న‌వైపే చంద్ర‌బాబు మొగ్గు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కొత్త డీజీపీని ప్ర‌భుత్వం ఖ‌రారు చేసింది. ఉత్త‌ర్వులు ఇవ్వ‌డ‌మే త‌రువాయి. ప్ర‌స్తుత‌మున్న డీజీపీ ఈనెలాఖ‌రున ఉద్యోగ విర‌మ‌ణ చేయ‌నున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నిక‌ల‌ సమయంలో కీలకంగా వ్య‌వ‌హ‌రించిన హ‌రీష్‌కుమార్ గుప్తాను డీజీపీగా ...

మ‌హారాష్ట్ర‌కు జిందాల్‌.. ఏపీకి రూ.3 ల‌క్ష‌ల కోట్ల‌ పెట్టుబ‌డులు లాస్‌

మ‌హారాష్ట్ర‌కు జిందాల్‌.. ఏపీకి రూ.3 ల‌క్ష‌ల కోట్ల‌ పెట్టుబ‌డులు లాస్‌

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత గాంచిన జేఎస్‌డ‌బ్ల్యూ గ్రూప్ ఏపీని విడిచి మ‌హారాష్ట్ర‌కు త‌ర‌లిపోయింది. గ‌తంలో ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఉర్రూత‌లూగిన ఈ ప్ర‌ముఖ సంస్థ ఇప్పుడు ఏపీ నుంచి దూరంగా వెళ్లిపోయింది. మ‌హారాష్ట్ర‌, తెలంగాణ‌లో ...

పెళ్లి తర్వాత తొలి టోర్నీలోనే పీవీ సింధుకు షాక్..

పెళ్లి తర్వాత తొలి టోర్నీలోనే పీవీ సింధుకు షాక్..

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇండోనేషియా మాస్టర్స్ 2025 టోర్నీలో నిరాశపరిచింది. ఆమె తొలి రౌండ్‌లోనే విఫలమై, వియత్నాం ప్లేయర్ గుయెన్ టీఎల్ చేతిలో 20-21, 12-21 తేడాతో ఓడిపోయింది. మ్యాచ్‌లో ...

కావేరి ట్రావెల్స్ బ‌స్సు బోల్తా.. యువ‌తి మృతి, 18 మందికి గాయాలు

కావేరి ట్రావెల్స్ బ‌స్సు బోల్తా.. యువ‌తి మృతి, 18 మందికి గాయాలు

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కావేరి ట్రావెల్స్ బ‌స్సు బోల్తాప‌డి విశాఖ‌ప‌ట్ట‌ణానికి చెందిన యువ‌తి మృతిచెంద‌గా, మ‌రో 18 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. వివ‌రాల్లోకి వెళితే.. ...

ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించిన‌ భారత్

ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించిన‌ భారత్

ఇంగ్లాండ్‌తో స్వ‌దేశంలో జ‌రిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. 133 పరుగుల ల‌క్ష్యంతో ఈడెన్ ...

తొలి టీ20 ఇంగ్లాండ్ 132 ఆలౌట్‌

తొలి టీ20.. ఇంగ్లాండ్ 132 ఆలౌట్‌

భారీ అంచ‌నాల‌తో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ జ‌ట్టు మైదానంలో ప‌రుగుల వ‌ర‌ద పారించలేక‌పోయింది. భార‌త బౌల‌ర్ల దాటికి ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్స్ ఒక్కొక్క‌రుగా పెవిలియ‌న్ బాటప‌ట్టారు. ఈడెన్ గార్డెన్ వేదిక‌గా భార‌త్‌-ఇంగ్లాండ్ టీ20 సిరీస్ ...

'తిరుప‌తి తొక్కిసలాట'పై న్యాయ‌ విచారణ.. భక్తుల అసంతృప్తి

‘తిరుప‌తి తొక్కిసలాట’పై న్యాయ‌ విచారణ.. భక్తుల అసంతృప్తి

తిరుపతి తిరుమలలో ఇటీవల చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై విచార‌ణ‌కు రాష్ట్ర ప్రభుత్వం ఓ క‌మిష‌న్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయ‌మూర్తి సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు ...