తెలుగు

ICC Men's ODI Team-2024.. భారత ఆటగాళ్లకు దక్కని చోటు

ICC Men’s ODI Team-2024.. భారత ఆటగాళ్లకు దక్కని చోటు

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2024 వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌ను ప్రకటించింది. కానీ ఈ జట్టులో ఒక్క భారత ఆటగాడి పేరు లేకపోవడం భారత క్రికెట్ అభిమానులకు పెద్ద షాక్ ...

రాష్ట్రం లంచాల‌కు అడ్డాగా మారింది.. – రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో లంచాలు ఊపందుకున్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక‌ రాష్ట్రం లంచాలకు అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు అధికారులు లంచాలు తీసుకోవడం తీవ్ర క‌ల‌క‌లం ...

అదంతా త‌ప్పుడు ప్ర‌చారం.. - కొడాలి నాని క్లారిటీ

అదంతా త‌ప్పుడు ప్ర‌చారం.. – కొడాలి నాని క్లారిటీ

త‌న‌పై వ‌స్తున్న త‌ప్పుడు వార్త‌ల‌ను తిప్పికొట్టారు కొడాలి నాని. వైసీపీ (YCP) ఫైర్ బ్రాండ్‌గా లీడ‌ర్‌గా పేరుతెచ్చుకున్న మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) రాజకీయాలకు దూరమవుతున్నారని, పార్టీకి రాజీనామా చేస్తున్నారని ...

రిపోర్ట‌ర్ క్వ‌శ్చ‌న్‌కు విజ‌య‌సాయిరెడ్డి కౌంట‌ర్‌..

రిపోర్ట‌ర్ క్వ‌శ్చ‌న్‌కు విజ‌య‌సాయిరెడ్డి కౌంట‌ర్‌..

రాజ‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా అనంత‌రం విజ‌య‌సాయిరెడ్డి (Vijayasai Reddy) మీడియా ముందుకు వ‌చ్చారు. రాజకీయాల నుంచి త‌ప్పుకోవాల‌న్న నిర్ణ‌యం, ఎంపీ (MP) ప‌ద‌వికి రాజీనామా పూర్తిగా త‌న వ్య‌క్తిగ‌తం అని తెలిపిన విజ‌య‌సాయిరెడ్డి ...

రాజీనామా నా వ్య‌క్తిగ‌తం.. జ‌గ‌న్‌తో మాట్లాడే నిర్ణ‌యం

రాజీనామా నా వ్య‌క్తిగ‌తం.. జ‌గ‌న్‌తో మాట్లాడే నిర్ణ‌యం

రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని నిన్న సాయంత్రం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన అనంత‌రం వైసీపీ మాజీ నేత‌ విజ‌య‌సాయిరెడ్డి (Vijayasai Reddy) మీడియా ముందుకు వ‌చ్చారు. ఇవాళ ఉద‌యం రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. ...

కూట‌మిలో క‌ల్లోలం.. టీడీపీ, జనసేన నేతల వార్‌

కూట‌మిలో క‌ల్లోలం.. టీడీపీ, జనసేన నేతల వార్‌

అధికారంలోకి వ‌చ్చి ప‌ట్టుమ‌ని 10 నెల‌లు అయినా గ‌డ‌వ‌క‌ముందే కూటమిలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుతున్నాయి. తెలుగుదేశం(TDP), జ‌న‌సేన(Jana sena) కొట్లాట కూటమిలో వివాదాలు రేపుతోంది. జనసేన నేతలపై టీడీపీ నాయకుల దాడులు కొనసాగుతున్నాయి. ...

భారీ అగ్ని ప్రమాదం.. 20 ఇళ్లు ద‌గ్ధం, ఆరుగురికి గాయాలు

భారీ అగ్ని ప్రమాదం.. 20 ఇళ్లు ద‌గ్ధం, ఆరుగురికి గాయాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలో ఘోర అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా మండవల్లి మండలం బైరవపట్నంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం వేటగాళ్ల జీవితాలను కల్లోలానికి గురి చేసింది. పక్షులను వేటాడేందుకు ...

'సంక్రాంతికి వస్తున్నాం'పై హైకోర్టులో పిల్

‘సంక్రాంతికి వస్తున్నాం’పై హైకోర్టులో పిల్

విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కి సూప‌ర్ హిట్ సాధించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ ప్రకారం, ఈ ...

పూణేలో కొత్త వైరస్ కలకలం.. పెరుగుతున్న కేసులు

పూణేలో కొత్త వైరస్ కలకలం.. పెరుగుతున్న కేసులు

మహారాష్ట్రలో పూణే ప్రాంతాన్ని కొత్త వైరస్ భయం కుదిపేస్తోంది. అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ అయిన గులియన్ బారే సిండ్రోమ్ (GBS) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా నమోదైన ఆరు కేసులతో, మొత్తం బాధితుల ...

కేసీఆర్ కుటుంబంలో విషాదం

కేసీఆర్ కుటుంబంలో విషాదం

బీఆర్ఎస్ అధ్య‌క్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) కుటుంబంలో విషాదం నెల‌కొంది. కేసీఆర్ ఐదో సోదరి చీటి సకలమ్మ (82) శుక్ర‌వారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ...