తెలుగు
మూసీ నిర్వాసితులకు నిధులు విడుదల.. ఎంతంటే
మూసీ నిర్వాసితులకు ఆర్థిక సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 37 కోట్ల 50 లక్షల రూపాయలు విడుదల చేసింది. ఇందుకోసం, కుటుంబానికి రూ. 25 వేలు చొప్పున నగదు అందించనున్నట్లు మున్సిపల్ శాఖ ...
యోగా గురువు బాబా రాందేవ్పై అరెస్ట్ వారెంట్
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మరియు పతంజలి ఆయుర్వేద ఎండీ ఆచార్య బాలకృష్ణపై కేరళ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల గురించి ప్రచారం ...
నా జీవితానికి ఆమె ఆదర్శం.. – దర్శకుడు బాబీ
ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి తన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి గురించి ప్రస్తావించారు. తన భార్య అనూషను ప్రశంసించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “నేను స్కూల్లో చదువుతున్నప్పుడు నా భార్య ...
వృద్ధాశ్రమంలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి, 9 మందికి గాయాలు
ఫ్రాన్స్లోని వాల్-డి’ఓయిస్ ప్రావిన్స్లోని ఒక వృద్ధాశ్రమంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వారి వయస్సు 68, 85, 96 సంవత్సరాలుగా గుర్తించారు. ఈ ప్రమాదం వల్ల మరో తొమ్మిది మంది ...
‘అదృష్టం కాదు.. నా అర్హత’ – పూజా హెగ్డే కౌంటర్
టాలీవుడ్, బాలీవుడ్ రెండింటిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే, ఓ ఇంటర్వ్యూలో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు దీటుగా సమాధానం ఇచ్చారు. ఒక రిపోర్టర్ “సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్ లాంటి ...
ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి
కాపు నేత, వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం నివాసంపై దాడి జరిగింది. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసంపై ట్రాక్టర్తో దూసుకొచ్చిన యువకుడు బీభత్సం సృష్టించాడు. ర్యాంపుపై పార్క్ చేసిన కారును ...
కేజ్రీవాల్తో పొత్తుపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలలో మార్పులు, మలుపులు సహజం. గత లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) – కాంగ్రెస్ కలసి పోటీచేసినప్పటికీ, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయం వచ్చేసరికి వారి మార్గాలు పూర్తిగా భిన్నంగా ...
ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. భారత సంతతి అధికారిపై వేటు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత సంతతి అధికారి రోహిత్ చోప్రాపై షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. వినియోగదారుల ఆర్థిక రక్షణ బ్యూరో (CFPB) డైరెక్టర్గా బైడెన్ హయాంలో నియమితుడైన చోప్రాను ట్రంప్ పదవి ...
నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తిన బాట పట్టనున్నారు. మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు ప్రచారానికి మరింత దన్ను ...
KL యూనివర్సిటీపై సీబీఐ కేసు.. 10 మంది అరెస్టు
గుంటూరులోని KLEF (కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్) యూనివర్సిటీపై సీబీఐ కేసు నమోదైంది. ఈ మేరకు KL యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్, వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్తో పాటు పదిమందిని సీబీఐ అధికారులు అరెస్టు ...















