తెలుగు
ప్రధాని మోడీని కలిసిన అక్కినేని ఫ్యామిలీ
టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుడు, కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కుటుంబం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యింది. అక్కినేని ఫ్యామిలీ అంతా ఢిల్లీ వెళ్లి పీఎంను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సమావేశం ...
మరో వివాదంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే వేధింపులు తాళలేక తెలుగుదేశం కార్యకర్త డేవిడ్ గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పార్టీ కోసం కష్టపడిన తనను ...
ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 24న ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బడ్జెట్ను ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం మొత్తం ...
మా రియల్ ‘తండేల్’ జగన్.. జీవితాంతం రుణపడి ఉంటాం
ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ రిలీజ్ అయిన తండేల్ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకు నాగచైతన్య-సాయిపల్లవి యాక్టింగ్ ప్లస్గా నిలిచింది. కాగా, ఈ మూవీకి ...
కేబినెట్ విస్తరణపై సీఎం కీలక ప్రకటన
తెలంగాణ కేబినెట్ విస్తరణపై సస్పెన్షన్ కొనసాగుతుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘క్యాబినెట్లో ఎవరు ఉండాలో ...
‘వారిని చెప్పుతో కొడతా..’ – సీఎం రమేశ్ లేఖపై ఆదినారాయణరెడ్డి ఫైర్..
ఏపీ బీజేపీలో ఇద్దరి నేతల మధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఒకరు ఫిర్యాదుతో, మరొకరు దూషణలతో వార్తలకెక్కారు. ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య వివాదం ముదిరినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్యే ...
ఢిల్లీలో హైడ్రామా.. కేజ్రీవాల్ ఇంటికి ACB బృందం
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. పోలింగ్ పూర్తయినప్పటికీ రాజకీయ విమర్శల వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి ఏసీబీ బృందం వచ్చింది. ...
బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితులపై పోక్సో కేసు
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్షా కోట్ ప్రాంతంలో ఓ బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లిదండ్రులు ...
న్యూయార్క్లో విషాదం.. తెలుగు విద్యార్థి ఆత్మహత్య
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూయార్క్ నగరంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. తుమ్మేటి సాయికుమార్ రెడ్డి ఉరి వేసుకుని ...















