తెలుగు

బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మానుకో.. - రేవంత్‌కు కిషన్ రెడ్డి కౌంట‌ర్‌

బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మానుకో.. – రేవంత్‌కు కిషన్ రెడ్డి కౌంట‌ర్‌

తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్ర ప్రాజెక్టుల అనుమతులు, నిధుల విషయంలో కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలకు ...

'మా పార్టీ కార్యకర్తల జోలికొస్తే వదిలిపెట్టం' - ఎమ్మెల్సీ క‌విత‌

‘మా పార్టీ కార్యకర్తల జోలికొస్తే వదిలిపెట్టం’ – ఎమ్మెల్సీ క‌విత‌

బీఆర్ఎస్ (BRS) పార్టీ కార్యకర్తలపై దాడులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గంలో ఆమె పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ అనుచరులు దాడి ...

రాజకీయాల్లోకి ఎంట్రీపై ప్రీతి జింటా ఆసక్తికర వ్యాఖ్య

రాజకీయాల్లోకి ఎంట్రీపై ప్రీతి జింటా ఆసక్తికర వ్యాఖ్య

సుప్రసిద్ధ బాలీవుడ్ నటి, కింగ్స్ లెవ‌న్ పంజాబ్ టీమ్ యజ‌మాని ప్ర‌తీ జింటా(Preity Zinta) రాజ‌కీయా(Politics)ల్లోకి వ‌స్తున్నారా..? ప్ర‌స్తుతం ఈ టాపిక్ సోష‌ల్ మీడియా(Social Media)లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి ప్రీతి ...

ఏపీ బ‌డ్జెట్‌.. పైసా కేటాయింపులు లేని కీల‌క హామీలివే..

ఏపీ బ‌డ్జెట్‌.. పైసా కేటాయింపులు లేని కీల‌క హామీలివే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రూ.3.22 కోట్ల‌తో అసెంబ్లీలో వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌కు అగ్ర‌తాంబూలం అని కూట‌మి స‌ర్కార్ చెబుతున్న‌ప్ప‌టికీ, బ‌డ్జెట్‌లో కీల‌క అంశాల‌ను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మ‌రిచిపోయింది. ఎన్నిక‌ల ప్ర‌చార ...

'త‌ల్లికి వంద‌నం'పై గంద‌ర‌గోళం.. కోత త‌ప్ప‌దా..?

‘త‌ల్లికి వంద‌నం’పై గంద‌ర‌గోళం.. కోత త‌ప్ప‌దా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వార్షిక బ‌డ్జెట్‌ను మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ శాస‌న‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. బ‌డ్జెట్ కేటాయింపుల్లో స్కూల్‌, కాలేజీల‌కు వెళ్లే విద్యార్థుల కోసం అమ‌లు చేసే త‌ల్లికి వంద‌నం ప‌థ‌కంపై గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఏర్ప‌డింది. ...

ఏపీ బ‌డ్జెట్ రూ.3.22 ల‌క్ష‌ల కోట్లు.. కేటాయింపులు ఇలా

ఏపీ బ‌డ్జెట్ రూ.3.22 ల‌క్ష‌ల కోట్లు.. కేటాయింపులు ఇలా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర 2025-26 వార్షిక బ‌డ్జెట్‌(AP Budget)ను ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్(Payyavula Keshav) శాస‌న‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెల‌ల త‌రువాత‌ తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ...

కోహ్లి దివ్యాంగ అభిమానితో సెల్ఫీ.. ఫొటో వైర‌ల్‌

కోహ్లి దివ్యాంగ అభిమానితో సెల్ఫీ.. ఫొటో వైర‌ల్‌

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి తన ఆటతోనే కాదు, తన ప్రవర్తనతో కూడా అభిమానుల మన్ననలు పొందుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా దుబాయ్‌లో జరుగుతున్న మ్యాచ్‌ల మధ్య కోహ్లి ఓ దివ్యాంగ ...

పోసానికి 14 రోజుల రిమాండ్.. రాజంపేట సబ్‌జైలుకు తరలింపు

పోసానికి 14 రోజుల రిమాండ్.. రాజంపేట సబ్‌జైలుకు తరలింపు

సినీ నటుడు పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు జూనియర్ సివిల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో ఆయనను రాజంపేట సబ్ జైలుకు తరలించారు. మార్చి ...

సెబీకి కొత్త చైర్మ‌న్‌.. ఎవ‌రీ తుహిన్ కాంతా పాండే

సెబీకి కొత్త చైర్మ‌న్‌.. ఎవ‌రీ తుహిన్ కాంతా పాండే

భారత పంచాయతీ రంగంలో కీలక సంస్థ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI) కొత్త చైర్మన్‌గా తుహిన్ కాంతా పాండే నియమితులయ్యారు. 1987 బ్యాచ్‌ ఒడిశా క్యాడర్‌కు చెందిన ...

అధికార పార్టీ దొంగ ఓట్లు వేయించింది.. - పీడీఎఫ్ అభ్య‌ర్థి ఫైర్‌

అధికార పార్టీ దొంగ ఓట్లు వేయించింది.. – పీడీఎఫ్ అభ్య‌ర్థి ఫైర్‌

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ అప్ర‌జాస్వామిక విధానాల‌కు పాల్ప‌డింద‌ని పీడీఎఫ్ అభ్య‌ర్థి కేఎస్ ల‌క్ష‌ణ‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కూటమి నాయకులు గుంటూరు, బాపట్ల, పల్నాడు ప్రాంతాల్లోని పోలింగ్ బూత్‌ల‌లో భారీస్థాయిలో ...