తెలుగు
రైతుల ఆందోళన.. నిలిచిపోయిన భూసేకరణ సర్వే
ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణ సర్వేను రైతులు అడ్డుకున్నారు. వరంగల్ జిల్లాలో మామునూరుకు కేంద్రం కొత్తగా ఎయిర్పోర్ట్ మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి భూసేకరణ కోసం నిధులు ప్రకటన కూడా చేసింది. ...
కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్ వివాదం రాజుకుంటోంది
కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్(Kannada Film Festival) వివాదంలో నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) పేరు తెరపైకి రావడంతో కర్ణాటక రాజకీయాల్లో(Karnataka Politics) చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రష్మికపై చేసిన ...
అంబర్పేట ఫ్లైఓవర్ వద్ద భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ నగరంలోని అంబర్పేట్ ఫ్లైఓవర్ కింద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం చే నంబర్ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ...
ఉక్రెయిన్కు అమెరికా భారీ షాక్.. ట్రంప్ సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) మరోసారి ఉక్రెయిన్కు (Ukraine) ఊహించని షాక్ ఇచ్చారు. ఉక్రెయిన్కు అమెరికా అందజేస్తున్న మిలిటరీ సాయాన్ని నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వైట్హౌస్లో ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు ...
షూటింగ్లో హీరో కార్తీకి గాయం
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ(Karthi) తన తాజా చిత్రం సర్దార్-2(Sardar 2) షూటింగ్లో గాయపడ్డారు(Shooting Injury). మైసూరులో కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా, ఆయన కాలికి గాయమైంది. వెంటనే స్థానిక ఆసుపత్రికి ...
ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ ఆశావహుల కోలాహలం
ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా కింద ఐదు ఎమ్మెల్సీలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం ఈ ఐదు ...
కేదార్ మృతి రాజకీయ దుమారం.. కేంద్రానికి కాంగ్రెస్ ఎంపీ లేఖ
టాలీవుడ్లో ప్రముఖ నిర్మాతసెలగంశెట్టి కేదార్ దుబాయ్లో అనారోగ్యంతో మృతి చెందడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. దుబాయ్ పోలీసులు ఈ మరణాన్ని సహజమరణంగా ప్రకటించినా, కేదార్ మృతిపై అనుమానాలు పెరుగుతున్నాయి. కేంద్రానికి ...
ఆసిస్ బ్యాటింగ్.. షమీకి తొలి వికెట్
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 కీలక పోరు ప్రారంభమైంది. దుబాయ్ వేదికగా భారత్- ఆస్ట్రేలియా మధ్య సెమీ ఫైనల్ పోరు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆసిస్ బ్యాంటింగ్ను ఎంచుకుంది. భారత బౌలర్ల దాటికి ...















పవన్ పీఏ నుంచి ఫోన్లు.. – లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు
జనసేన నేత కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి సంచలన విషయాలను బయటపెట్టారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. కిరణ్ రాయల్ నుంచి తనకు రావాల్సిన నగదు వచ్చేంత వరకు పోరాటం ఆపనని స్పష్టం ...