తెలుగు

హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్.. టార్గెట్ వారే

హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్.. టార్గెట్ వారే

హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ వ్యవహారం కలకలం రేపుతోంది. గుజరాత్‌కు చెందిన మనస్విని అనే మహిళ హైటెక్ సిటీలో ‘ఎక్సిటో సొల్యూషన్స్’ పేరుతో న‌కిలీ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. వాన్‌ప‌టేల్, ప్రతీక్, ...

హైకోర్టులో ఆర్జీవీ, పోసానికి ఊరట

హైకోర్టులో ఆర్జీవీ, పోసానికి ఊరట

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సినీ ర‌చ‌యిత‌, న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళికి ఊరట లభించింది. ఆర్జీవీపై సీఐడీ (CID) నమోదు చేసిన కేసులపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ...

'బాగా కాలిన‌ట్టుంది'.. - పీవీఎస్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

‘బాగా కాలిన‌ట్టుంది’.. – పీవీఎస్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ చేసిన కామెంట్ల‌పై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీఎస్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ జ‌గ‌న్ ప్రెస్ మీట్‌తో ఎవరికో ...

'చ‌లో విజ‌య‌వాడ'.. భారీగా త‌ర‌లివ‌చ్చిన ఆశావ‌ర్క‌ర్లు

‘చ‌లో విజ‌య‌వాడ’.. భారీగా త‌ర‌లివ‌చ్చిన ఆశావ‌ర్క‌ర్లు

ఎన్నిక‌ల స‌మ‌యంలో తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆశా వర్కర్లు ఇవాళ ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసనను అడ్డుకునేందుకు పలు జిల్లాల్లో పోలీసులు ఆశా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నప్పటికీ, ...

గూగుల్‌లో టాప్ పొజిషన్‌కు చేరిన టాలీవుడ్ నటి

గూగుల్‌లో టాప్ పొజిషన్‌కు చేరిన టాలీవుడ్ నటి

సినిమా రంగాన్ని వదిలి వెళ్లిన న‌టి కార్పొరేట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలుగుతోంది. టాలీవుడ్ నటి మయూరి గుర్తుందా..? ‘వంశీ’ సినిమాలో మహేశ్ బాబు స్నేహితురాలిగా నటించిన మయూరి, ప్రస్తుతం గూగుల్ ఇండియాలో ...

ఫుడ్ పాయిజన్‌తో 45 మంది ఖైదీలకు అస్వస్థత

ఫుడ్ పాయిజన్‌తో 45 మంది ఖైదీలకు అస్వస్థత

జైలు శిక్ష అనుభ‌విస్తున్న ఖైదీలు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాటక మంగళూరులోని జిల్లా జైలులో తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. బుధారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 45 మంది ఖైదీలు వాంతులు, ...

ఏలూరులో బ‌స్సు బోల్తా.. ముగ్గురు మృతి

ఏలూరులో బ‌స్సు బోల్తా.. ముగ్గురు మృతి

ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గురువారం తెల్లవారుజామున సోమవరప్పాడు హైవే వద్ద జరిగిన ఈ దుర్ఘటన అందరినీ కలచివేసింది. సిమెంటు లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ...

బైక్‌పై 24 దేశాలు చుట్టేసిన యువ‌ దంప‌తులు

బైక్‌పై 24 దేశాలు చుట్టేసిన యువ‌ దంప‌తులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన యువ దంపతులు 120 రోజుల్లో 24 దేశాలు చుట్టి ప్రపంచాన్ని ఆకర్షించారు. 20,000 కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై ప్రయాణించి, ఇటలీ, ఫ్రాన్స్, నార్వే, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సహా అనేక ...

ఆ ఖర్చంతా విజయసాయి కుమార్తె కంపెనీ నుంచే రాబట్టాలి

ఆ ఖర్చంతా విజయసాయి కుమార్తె కంపెనీ నుంచే రాబట్టాలి

శాఖపట్నం భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఆర్‌జడ్ (Coastal Regulation Zone) నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన గోడపై కోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ...

ఏపీ సీఎం చంద్రబాబుపై హ‌రీష్ రావు ఫైర్‌

ఏపీ సీఎం చంద్రబాబుపై హ‌రీష్ రావు ఫైర్‌

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, గతంలో ప్రాజెక్టులను అడ్డుకున్న ...