తెలుగు

గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత

గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత

ఆంధ్రప్రదేశ్‌ (AP)కు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) గుండెపోటుతో తిరుపతిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. గరిమెళ్ల ...

విజ‌య‌వాడ న‌డిరోడ్డుపై అంబులెన్స్‌లో మంట‌లు

విజ‌య‌వాడ న‌డిరోడ్డుపై అంబులెన్స్‌లో మంట‌లు

విజయవాడ నగరంలో భ‌యాన‌క సంఘ‌ట‌న చోటుచేసుకుంది. రమేశ్ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ రోడ్డుపై పార్క్ చేసి ఉంది. రోడ్డుపై పార్కింగ్‌లో ఉన్న అంబులెన్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అంబులెన్స్ పూర్తిగా దగ్ధమై నిప్పుకణంగా ...

జ‌న‌సేన నేత అరాచ‌కం.. పవన్ ఆగ్రహం

జ‌న‌సేన నేత అరాచ‌కం.. పవన్ ఆగ్రహం

మహిళా దినోత్సవం రోజున ఓ లేడీ డాక్టర్‌ ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నారు. ప్రత్తిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (PHC) శనివారం రాత్రి జనసేన నేత అరాచ‌కం సృష్టించాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడిని ...

'అబ‌ద్ధాల‌కు అంగీ లాగు వేస్తే అది రేవంత్‌'.. హరీష్‌రావు సంచలన ఆరోపణలు

‘అబ‌ద్ధాల‌కు అంగీ లాగు వేస్తే అది రేవంత్‌’.. హరీష్‌రావు సంచలన ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రగులుకుంది. మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ...

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 900 మంది కార్మికుల తొలగింపు

విశాఖ స్టీల్ ప్లాంట్‌.. 900 మంది కార్మికుల తొలగింపు

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్ ప్లాంట్ యాజ‌మాన్యం కార్మికులకు భారీ షాక్ ఇచ్చింది. కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాల‌ను రోడ్డున‌ప‌డేసింది. ప్లాంట్ యాజమాన్యం ఏకంగా 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగించింది. ఈ ...

వ‌రుస‌గా 15 సార్లు టాస్ ఓడిపోయిన రోహిత్‌

వ‌రుస‌గా 15 సార్లు టాస్ ఓడిపోయిన రోహిత్‌

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ తుది స‌మ‌రం మొద‌లైంది. ఇండియా – న్యూజిలాండ్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ ప్రారంభ‌మైంది. దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి టీమిండియా ...

ఛాతి నొప్పితో ఎయిమ్స్‌లో చేరిన ఉపరాష్ట్రపతి

ఎయిమ్స్‌లో చేరిన ఉపరాష్ట్రపతి

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖ‌డ్ ఆరోగ్యం విషయంలో ఆకస్మిక పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ఆయన ఛాతి నొప్పితో బాధపడినట్లు సమాచారం. దీంతో వెంటనే ఆయన్ను తెల్లవారుజామున 2 గంటలకు న్యూఢిల్లీ లోని ...

సిరియాలో తారస్థాయికి హింస.. 1000 మందికి పైగా మృతి

సిరియాలో తారస్థాయికి హింస.. 1000 మందికి పైగా మృతి

సిరియాలో హింస మరింత ఉధృతం అవుతోంది. బషర్ అల్ అసద్ (Bashar al-Assad) మద్దతుదారులు తిరుగుబాటుకు దిగడంతో అక్కడ పరిస్థితులు దారుణంగా మారాయి. భద్రతా దళాలు, అసద్ అనుచరుల మధ్య జరిగిన ఘర్షణల్లో ...

జీఎస్టీ రేట్లు తగ్గబోతున్నాయా? నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!

జీఎస్టీ రేట్లు తగ్గబోతున్నాయా? నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా ప్రకటనతో పన్ను చెల్లింపుదారులలో ఆసక్తి రేకెత్తింది. వస్తు సేవల పన్ను (GST) రేట్లు త్వరలో తగ్గనున్నాయని ఆమె స్పష్టం చేశారు. ది ఎకనామిక్ టైమ్స్ ...

ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు భారీ ప్రైజ్‌మనీ

ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు భారీ ప్రైజ్‌మనీ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో నేడు దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ కీలక గెలుపొందే జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారీ మొత్తం ప్రైజ్‌మనీ ప్రకటించింది. అధికారిక ...