తెలుగు
బన్నీ ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్.. ‘పుష్ప 3’ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప’(Pushpa) సినిమా దేశ వ్యాప్తంగా కలెక్షన్ల రికార్డులను తిరగరాసింది. కొత్త కొత్త రికార్డులను తన ఖాతాల్లో వేసుకుంది. 2021లో విడుదలైన ‘పుష్ప 1’ బ్లాక్బస్టర్గా నిలవగా, 2024 ...
జనసేన..‘ఆంధ్ర మతసేన’ – పవన్పై షర్మిల ఫైర్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన ...
కాశినాయన క్షేత్రం కూల్చివేత.. కూటమి ప్రభుత్వంపై భూమన ఫైర్
కాశినాయన క్షేత్రం కూల్చివేతపై ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 24 గంటల పాటు అన్నదానం నిర్వహించే ఈ దివ్యక్షేత్రాన్ని కూటమి ప్రభుత్వం బుల్డోజర్తో నేలమట్టం ...
కేసీఆర్కు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి.. – హరీశ్రావు డిమాండ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాల బ్రాండ్ అంబాసిడర్గా మారారని BRS ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పదేళ్లు తెలంగాణను నంబర్ వన్గా తీర్చిదిద్దారని, అలాంటి ...
భూమా విఖ్యాత్ రెడ్డిపై సీఎంఓకు ఫిర్యాదు
ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిపై ముఖ్యమంత్రి కార్యాలయంలో (సీఎంఓ) ఫిర్యాదు నమోదైంది. మంత్రుల ఫిర్యాదు – విచారణ ప్రారంభంనంద్యాల కలెక్టరేట్లో నిర్వహించిన అధికారిక ...
సజ్జనార్ ట్వీట్ ప్రభావం.. హర్షసాయిపై కేసు
ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేసిన ట్వీట్ అనంతరం పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఐపీఎస్ సజ్జనార్ తన ట్వీట్లో “బెట్టింగ్ యాప్స్ ...
శ్రీచైతన్య స్కూల్లో ఘోరం.. భవనంపై నుంచి పడిన విద్యార్థి
తిరుపతిలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థినుల మధ్య జరిగిన గొడవ ఓ విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. విద్యార్థిని పాఠశాల భవనం రెండో అంతస్థుపై నుంచి ...
సింగరేణిని ప్రైవేటీకరణ చేసే కుట్ర.. కేటీఆర్ ట్వీట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు కీలకమైన సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్ర ...
శ్రీవారి మెట్టు వద్ద ఆటో డ్రైవర్ల దందా.. భక్తుల ఆగ్రహం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో ఇటీవల జరుగుతున్న విషయాలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న శ్రీవారి మాడ వీధుల్లో ఓ వ్యక్తి తప్పతాగి రచ్చ చేసిన వీడియో బయటపడగా, నేడు శ్రీవారి మెట్టు వద్ద ...















