తెలుగు
18 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
శాసనసభ స్పీకర్ కుర్చీని అగౌరవ పరిచారన్న కారణంతో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటుపడింది. ఆరు నెలల పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తూ కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు. శాసన ...
కుటుంబాల మధ్య గొడవలే హత్యకు కారణం – ఎస్పీ
కర్నూలు జిల్లా సంచలనం సృష్టించిన టీడీపీ నేత సంజన్న హత్య కేసులో పోలీసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈనెల 14న శరీన్ నగర్లో హత్యకు గురైన సంజన్న కేసులో మొత్తం ఐదుగురు నిందితులను ...
అయ్యో.. వీధి లైట్లే వారికి దిక్కా..
ఒకవైపు టెన్త్ పరీక్షలు.. మరోవైపు చదువుకుందామంటే ఇంట్లో చిమ్మ చీకటి.. ఏం చేయాలో అర్థం కాక చివరికి వీధి లైట్ల కింద చదువులు కొనసాగించాల్సిన పరిస్థితి. ఏ వైపు నుంచి ఏ విష ...
సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో కూడుకున్నప్పటికీ, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను 100 శాతం పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కర్ణాటక మంత్రుల జీతాలు, భత్యాలు (సవరణ) బిల్లు 2025, ...
రోడ్డెక్కిన ‘గోవాడ’ చెరకు రైతు.. బకాయిలు చెల్లించాలని డిమాండ్
అనకాపల్లి జిల్లా చోడవరంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు రోడ్డెక్కారు. నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో రైతులు ఆందోళన బాటపట్టారు. రైతులకు, కార్మికులకు చెల్లించాలని బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ ...
పరిశ్రమలు నాశనమవుతున్నాయి.. కేంద్రం, రాష్ట్రంపై కేటీఆర్ విమర్శలు
తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధి ఆగిపోయిందని, బీజేపీ, కాంగ్రెస్ నేతలు దీనిపై మౌనం పాటించడం దారుణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎక్స్ ...
సబ్స్టేషన్ అగ్నిప్రమాదం.. హీత్రో ఎయిర్పోర్టు మూసివేత
లండన్లోని ఓ విద్యుత్ సబ్స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో నగరం గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ ఘటనతో వందలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే హీత్రో ...
ఈ జ్యూస్లు తాగితే.. బీపీ సమస్యే ఉండదు
ఇటీవల రక్తపోటు (బీపీ) సమస్య ఎక్కువ మంది ప్రజలను ప్రభావితం చేస్తోంది. ఒకప్పుడు వృద్ధుల సమస్యగా కనిపించిన బీపీ, ఇప్పుడు 30 ఏళ్లు కూడా నిండని యువతలోనూ సాధారణమైంది. అధిక రక్తపోటు గుండెపోటు, ...















విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’.. రెండు భాగాలా?
విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కింగ్డమ్’ సినిమాపై నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజా ఇంటర్వ్యూలో నాగవంశీ, ‘కింగ్డమ్’ రెండు పార్టులుగా తెరకెక్కుతోందని, రెండో భాగానికి ‘కింగ్డమ్ స్క్వేర్’ లేదా ...