తెలుగు
ఘోర రోడ్డు ప్రమాదం.. క్యాబ్ డ్రైవర్ మృతి, ఐదుగురికి గాయాలు
నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళుతున్న కారుడివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టి.. ఎదురుగా వస్తున్న టాటా సఫారి కారును ఢీ కొట్టింది. ఈ ...
IPL-2025 ఘనంగా ప్రారంభం.. కోహ్లీ, షారూఖ్ డ్యాన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఆరంభ వేడుకలు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్స్టార్ షారుఖ్ ఖాన్, భారత క్రికెట్ స్టార్ విరాట్ ...
చంద్రబాబుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్య
ఏపీ సీఎం చంద్రబాబుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి కన్నీటి గోసను, కాళేశ్వరం నీళ్లు అందక పంటలు ఎండిన రైతన్నల గుండె కోతలను తెలిపేందుకు, రామగుండం ...
‘SSMB29’పై.. పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సూపర్స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘SSMB29’పై సినిమాప్రేమికుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ...
IPL 2025 ఓపెనింగ్.. స్టార్ సెలెబ్రిటీల సందడి
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) – 2025 సాయంత్రం 6 గంటలకు IPL 2025 ఓపెనింగ్ వేడుకలు గ్రాండ్గా ప్రారంభం కానున్నాయి. ప్రతీ ఏడాది ఐపీఎల్ ఓపెనింగ్లో ...
పోసాని విడుదల.. భావోద్వేగం
నటుడు, రచయిత, ఏపీఎఫ్డీసీ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళి గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరు కావడంతో శనివారం సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదల ...
తల్లితో ఎఫైర్.. కూతురికి కడుపు చేసిన బాబాయ్
తల్లిని వలలో వేసుకుని.. మైనర్ బాలికకు కడుపు చేశాడో దుర్మార్గుడు. వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించి తల్లి.. కన్న కూతురిని ఆ దుర్మార్గుడి కామాగ్నికి బలిచేసింది. మహబూబాబాద్ జిల్లా ...
మరోసారి విజృంభిస్తున్న బర్డ్ఫ్లూ
తెలుగు రాష్ట్రాల్లో నెల రోజుల క్రితం కలకలం సృష్టించిన బర్డ్ఫ్లూ (Bird Flu) మరోసారి విజృంభిస్తోంది. తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో గుండ్రాంపల్లి, దోతి గూడెం పరిసరాల్లో కోళ్లకు బర్డ్ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ...
శ్రీవారి ఆలయాన్ని మూసేయాలన్న అధికారి ఎవరు? భూమన సూటి ప్రశ్న
తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా, తిరుమలలో తాగునీటి కొరత రాబోతోంది.. ఆలయం మూసేయాలని ఓ అధికారి తనతో చెప్పారని చంద్రబాబు మాట్లాడటంపై భూమన ఆగ్రహం ...















