తెలుగు
న్యాయవాదుల ఆందోళన.. అసెంబ్లీ ముట్టడికి యత్నం
హైదరాబాద్లో న్యాయవాదులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. తమ భద్రత కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, “అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్”ను రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిన్న జరిగిన ఓ న్యాయవాది ...
భారీ స్టేడియం.. విశాఖకు దూరం
దేశంలోనే అతిపెద్ద స్టేడియం విశాఖపట్టణానికి దూరం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా, అభివృద్ధిపరంగా కాస్త పేరున్న విశాఖ నగరంలో నిర్మించాల్సిన దేశంలోని సెకండ్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం గ్రేటర్ వైజాగ్ను విడిచి వెళ్లిపోతోంది. ...
బెంగళూరులో ఘోరం.. తల్లి సాయంతో భర్తను హత్య చేసిన భార్య
గత రెండ్రోజులుగా భర్తల మీద భార్యల ప్రతాపం వార్తలు వరుసగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఢిల్లీలో బాయ్ఫ్రెండ్తో కలిసి భర్తను హత్య చేసి హోలీ సంబరాలు చేసుకున్న భార్య. చెన్నైకి చెందిన బిలీనియర్ భార్య ...
న్యూజిలాండ్లో భూకంపం.. 6.5 తీవ్రత
న్యూజిలాండ్లో మంగళవారం ఉదయం భారీ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సౌత్ ఐలాండ్ పశ్చిమ తీరంలోని రివర్టన్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.5 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం, యునైటెడ్ స్టేట్స్ ...
ఎంఎంటీఎస్లో లైంగిక దాడి యత్నం.. నిందితుడు గుర్తింపు
హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగిక దాడి యత్నం కలకలం రేపింది. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలికి ...
కోల్డ్ స్టేరేజ్లో అగ్ని ప్రమాదం.. మిరప ఘాటుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
ఎన్టీఆర్ జిల్లా తొర్రగుంటపాలెంలో సాయి కోల్డ్ స్టోరేజ్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత అధికమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి ...
యూపీలో దారుణం.. పెళ్లైన 2 వారాలకే భర్తను హత్య చేయించిన భార్య
ఉత్తరప్రదేశ్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లై నెల రోజులు కూడా గడవకముందే భర్తను హత్య చేయించి ప్రియుడితో కలిసి ఉండాలని కుట్రపన్నిన ఘటన ఔరయ్య జిల్లాలో సంచలనం రేపుతోంది. ప్రగతి ...
అసలైన ‘OG’లు ఎవరు? విష్ణు ఆసక్తికర ట్వీట్
టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు విష్ణు లేటెస్ట్ ట్వీట్ అభిమానుల్లో ఆసక్తిరేపుతోంది. తన తండ్రి మోహన్ బాబు మరియు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ)ల గురించి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ...
శాంతినగర్లో అర్ధరాత్రి హైటెన్షన్
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని శాంతినగర్లో సోమవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలేరమ్మ ఆలయానికి చెందిన స్థలాన్ని అదే గ్రామానికి చెందిన చిన్నికృష్ణ కుటుంబం ఆక్రమించినట్లు గ్రామస్థులు ఆరోపించారు. దీంతో ఇరువర్గాల మధ్య ...















