తెలుగు
నా వయసును నమ్మలేకపోతున్నాను.. – రష్మిక ఆసక్తికర కామెంట్స్
పాన్-ఇండియా స్టార్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఈ నెల 5న తన 29వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఇన్స్టాగ్రామ్ (Instagram) లో షేర్ చేస్తూ, “నాకు 29 ...
ఏపీలో బీహార్ తరహా భూదోపిడీ.. కూటమిపై ఎన్ఆర్ఐ జనసైనికుడు ఫైర్
కూటమి (Coalition) ప్రభుత్వంలో ఎన్ఆర్ఐ (NRI) ల ఆస్తులకు, సీనియర్ సిటిజన్ల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఎన్ఆర్ఐ జనసేనికుడు, తిరుపతి వాసి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ఫ్లకార్డులు (Placards) ప్రదర్శిస్తూ ...
సన్రైజర్స్కు ఏసీఏ ఆఫర్.. 30వ తేదీ మ్యాచ్పై నెటిజన్ల ఆగ్రహం
సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) నుంచి ఆసక్తికరమైన ఆఫర్ వచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)తో SRH కు వివాదం నడుస్తుండటంతో, ఆ జట్టుకు పన్ను మినహాయింపులు ...
సుప్రీం కోర్టుతో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) ఎదురుదెబ్బ (Setback) తగిలింది. HCU ఆవరణలో ప్రభుత్వం చెట్లను (Trees) నరికేస్తోందని పిటిషన్ (Petition) దాఖలైంది. దీనిపై అత్యవసర ...
పవన్కు ఆకలేస్తే తినేది బీఫ్.. KA పాల్ సంచలన వ్యాఖ్యలు
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA Paul) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఆకలేస్తే బీఫ్ (Beef) తింటాడని ...
మయన్మార్ భూకంపం.. 3 వేలు దాటిన మృతుల సంఖ్య
మయన్మార్ (Myanmar)లో సంభవించిన భూకంపం (Earthquake) ఆ దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు నిరంతరం కృషి చేస్తుండగా, మృతుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. రోజుకు రోజుకు ...
MMTS ఘటన: బాధితురాలికి ప్లాస్టిక్ సర్జరీ
సికింద్రాబాద్ (Secunderabad) ఎంఎంటీఎస్ (MMTS) రైల్లో జరిగిన అమానుష ఘటనలో గాయపడిన బాధితురాలికి (Victim) వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ (Plastic Surgery) చేశారు. ఆస్పత్రిలో పది రోజుల పాటు చికిత్స పొందిన ఆమె ...
విభజన కోసమే వక్ఫ్ బిల్లు ఆమోదం.. సోనియా తీవ్ర ఆగ్రహం
వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill) కు లోక్సభ (Lok Sabha) లో ఆమోదం (Approval) లభించడం పట్ల కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) తీవ్ర అసంతృప్తి వ్యక్తం ...
‘భూములు వెనక్కి తీసుకుంటాం.. ఎవరు కొన్నా నష్టమే’
రంగారెడ్డి (Rangareddy) జిల్లా శేరిలింగంపల్లి (Serilingampally) మండలం కంచ గచ్చిబౌలి (Kanch Gachibowli) లోని సర్వే నంబర్ 25లో 400 ఎకరాల భూములపై కొనసాగుతున్న వివాదం మరింత వేడెక్కుతోంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ...
ప్రభుత్వాధికారుల తీరుతో విసిగి రైతు ఆత్మహత్య
అన్నమయ్య (Annamayya) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో మనస్తాపానికి గురైన రైతు (Farmer) వెంకటాద్రి (Venkataadri) సూసైడ్ చేసుకున్న ఘటన టేకలకోన (Tekalakona) లో కలకలం రేపుతోంది. వెంకటాద్రి ...















