తెలుగు
జగన్ను కలిసిన ఏపీ టూరిజం ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (APTDC) ఉద్యోగుల ప్రతినిధి బృందం వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. రాష్ట్రంలో ఉన్న టూరిజం సంస్థకు చెందిన 22 హోటళ్లు, ...
హైకోర్టు తీర్పు రేవంత్ సర్కార్కు చెంపపెట్టు – కౌశిక్రెడ్డి
గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు తీర్పు రేవంత్రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టుగా మారిందని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ముఖం ఎక్కడ పెట్టుకుంటాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ...
గ్రూప్ -1పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం, అభ్యర్థుల పిటిషన్లను కొట్టివేసి, కొన్ని కీలక ఆదేశాలను జారీ ...
‘మిరాయ్’లో రాముడి పాత్రలో దగ్గుబాటి రానా?
‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు తేజ సజ్జా, ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘మిరాయ్’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ...
పవన్ అధికార దుర్వినియోగం.. హైకోర్టులో కీలక వాదనలు
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై అధికార దుర్వినియోగం ఆరోపణలతో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్కుమార్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ ...
ఆసియా కప్ 2025: నేటి నుంచే క్రికెట్ పండగ ప్రారంభం
క్రికెట్ అభిమానుల కోసం మరో క్రికెట్ పండగ మొదలైంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ముందు జరిగే అతి పెద్ద ఈవెంట్ అయిన ఆసియా కప్ టోర్నమెంట్ నేటి నుంచి ప్రారంభమవుతోంది. ఈ ...















