తెలుగు
తెలుగు రాష్ట్ర అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. రాజ్యాంగం పరిధికి లోబడే ఏపీ విభజన చట్టంలోని సెక్షన్లు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ...
కాజల్ ఫేవరేట్ హీరోలు వీళ్ళే! కామెంట్స్ వైరల్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు చక్రం తిప్పిన హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగు, తమిళ భాషలలో వరుసగా అగ్ర హీరోలతో కలిసి నటించి స్టార్ డమ్ అందుకుంది. అందం, అభినయంతో వెండితెరపై ప్రేక్షకులను ...
జగన్ విధానాలవైపు మళ్లిన రాహుల్ దృష్టి
ఎన్నికల కమిషన్, ఈవీఎంల పనితీరు వంటి అతి సున్నితమైన అంశాలపై తన గళాన్ని నిరంతరాయంగా వినిపిస్తూ పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ.. తాజాగా భాషా విధానంపై తన నిర్మోహమాట ...
మైనర్పై అత్యాచారం.. క్రికెటర్ యశ్ దయాళ్పై పోక్సో కేసు నమోదు!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫాస్ట్ బౌలర్ యశ్ దయాళ్పై మరో కేసు నమోదైంది. క్రికెట్లో అద్భుత కెరీర్ చూపిస్తానని నమ్మించి, రెండేళ్లుగా యశ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని జైపూర్కు చెందిన ఓ ...
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు షురూ..
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సన్నద్ధమవుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థానిక ...
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల ‘వార్ 2’ ట్రైలర్ విడుదల!
ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘వార్ 2’ ట్రైలర్ వచ్చేసింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం ...
ఫైనల్లో కోనేరు హంపి: మహిళల ప్రపంచకప్ చెస్లో భారత్కు డబుల్ ధమాకా!
మహిళల ప్రపంచకప్ నాకౌట్ చెస్ టోర్నమెంట్ టైటిల్ తొలిసారి భారత్ ఖాతాలో చేరడం ఖరారైంది. బుధవారం భారత్కు చెందిన ప్రపంచ జూనియర్ ఛాంపియన్ దివ్య దేశ్ముఖ్ ఫైనల్కు చేరుకోగా, గురువారం దివ్య సరసన ...
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ ప్రజలను భయపెడుతోంది. అల్పపీడనం కారణంలో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నట్లుగా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఈ ...
‘ఈసీ చీటింగ్పై స్పష్టమైన ఆధారాలు’.. రాహుల్ సంచలన ఆరోపణలు
లోక్సభ ప్రతిపక్ష నేతగా తొలి సెషన్లో దుమ్ము రేపిన రాహుల్ గాంధీ, పార్లమెంట్ వాయిదా పడిన తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఈసారి ఆయన టార్గెట్ భారత ఎన్నికల సంఘం. “ఈసీ చీటింగ్ ...















