తెలుగు
భారత క్రికెట్ జట్టుకు తెలుగు మేనేజర్
ఆసియా కప్ 2025 టోర్నమెంట్కు బరిలోకి దిగనున్న భారత జట్టుకు మేనేజర్గా తెలుగు వ్యక్తి పీవీఆర్ ప్రశాంత్ నియమితులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రశాంత్, ఆంధ్ర ...
విశ్వంభర విడుదల ఆలస్యం.. కారణం చెప్పిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆయన తాజా చిత్రం విశ్వంభర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బింబిసార’ వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ...
కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద మృతి
హైదరాబాద్లోని మియాపూర్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద రీతిలో మరణించడం విషాదం నింపింది. ఈ ఘటన మక్తమహబూబ్పేటలో చోటు చేసుకుంది. పోలీసులు ఈ మరణాలను ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. మృతులు కర్ణాటకకు చెందిన ...
శ్రీశైలం ఎమ్మెల్యేపై సీఎం సీరియస్.. సస్పెండ్ చేస్తారా..?
శ్రీశైలం ఎమ్మెల్యే తీరుపై సీరియస్గా స్పందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అటవీశాఖ సిబ్బందితో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదంపై ఆరా తీసిన సీఎం, అధికారులతో మాట్లాడి ఘటనపై వివరాలు ...
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో రోహిత్, కోహ్లి ఔట్!
తాజాగా విడుదలైన ఐసీసీ వన్డే (ICC ODI) బ్యాటర్ల ర్యాంకింగ్స్ నుంచి భారత (Indian) దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli)ల పేర్లు ఆకస్మికంగా తొలగించబడ్డాయి. ...
‘వ్యూహం’ సినిమా నిర్మాత అరెస్ట్.. విజయవాడకు తరలింపు
ఏపీ మాజీ (AP Former) సీఎం జగన్ (CM Jagan) జీవిత కథ ఆధారంగా నిర్మించిన ‘వ్యూహం’(‘Vyuham’) సినిమా నిర్మాత దాసరి కిరణ్ (Dasari Kiran)ను పోలీసులు అరెస్ట్(Arrest) చేశారు. ఆర్థిక లావాదేవీల ...
పదేళ్లలో లేని యూరియా సమస్య ఇప్పుడెందుకు?
బీఆర్ఎస్ పార్టీ (BRS Party) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత పదేళ్లలో రైతులు ఎదుర్కోని యూరియా కొరత సమస్య ఇప్పుడు ఎందుకు ...
మను భాకర్ సంచలనం.. డబుల్ బ్రాంజ్ మెడల్స్ కైవసం
షిమ్కెంట్ (Shymkent) (కజకిస్తాన్) (Kazakhstan)లో జరుగుతున్న ఆసియా (Asia) సీనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్ (Senior Shooting Championship)లో భారత స్టార్ షూటర్ మను భాకర్ రెండు కాంస్య పతకాలను గెలుచుకుంది. మహిళల 10 ...
సంపద సృష్టించినప్పుడే పేదరిక నిర్మూలన – సీఎం చంద్రబాబు
రతన్ టాటా (Ratan Tata) భరత జాత ముద్దుబిడ్డ అని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. మంగళగిరి (Mangalagiri)లో రతన్ టాటా (Ratan ...
లోక్సభలో మూడు కీలక బిల్లులు.. ప్రతిపక్ష ఆందోళన
లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల సవరణ బిల్లు, జమ్మూ-కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులను సభలో ప్రతిపాదించారు. ...















