తెలుగు

తొలి బంతికే సిక్సర్.. అభిషేక్ అరుదైన ఘనత

తొలి బంతికే సిక్సర్.. అభిషేక్ అరుదైన ఘనత

యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా యువ బ్యాటర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డు సాధించారు. ఛేజింగ్‌లో భారత్ తరఫున ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్స్ బాదిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించారు. ఈ ఘనతను ...

పహల్గాం దాడి: భారత్-పాక్ మ్యాచ్‌ను బహిష్కరించాలని డిమాండ్

పహల్గాం దాడి: భారత్-పాక్ మ్యాచ్‌ను బహిష్కరించాలని డిమాండ్

ఆసియా కప్ 2025లో భారత్ మరియు పాకిస్థాన్‌ల మధ్య ఆదివారం జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, పహల్గాం, ఆపరేషన్ సిందూర్‌ ఘటనల నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని ...

ఆసియా కప్ 2025: యూఏఈపై భారత్ రికార్డు విజయం

ఆసియా కప్ 2025: యూఏఈపై భారత్ రికార్డు విజయం

టీ20 ఆసియా కప్ 2025లో భారత క్రికెట్ జట్టు అద్భుతమైన ఆరంభం చేసింది. తమ తొలి మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టును కేవలం 9 వికెట్ల తేడాతో ఓడించి రికార్డు ...

ఉగ్ర‌రూపం దాల్చిన‌ స‌ముద్రం.. ఉప్పాడ తీరంలో బీభ‌త్సం

ఉగ్ర‌రూపం దాల్చిన‌ స‌ముద్రం.. ఉప్పాడ తీరంలో బీభ‌త్సం

స‌ముద్రం ఉగ్ర‌రూపం దాల్చింది. విరుచుకుప‌డుతున్న కెర‌టాలు తీరంలో తీవ్ర అల‌జ‌డి సృష్టిస్తున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరప్రాంతంలో సముద్రం మళ్లీ ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. ఎగసిపడుతున్న కెరటాలు తీరప్రాంత ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతున్నాయి. సుబ్బంపేట ...

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ చీఫ్ రామచందర్ రావు విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ చీఫ్ రామచందర్ రావు విమర్శలు

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రధాన అంశాలు: రాజ్యాంగ ...

ఇజ్రాయెల్ దాడి: ప్రధాని మోడీ ఖండన

ఇజ్రాయెల్ దాడి.. ప్రధాని మోడీ తీవ్ర వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీతో ఫోన్‌లో మాట్లాడారు. ఖతార్ రాజధాని దోహాలో ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ...

యూరియా కొరతపై దద్దరిల్లిన జెడ్పీ సమావేశం

యూరియా కొరతపై దద్దరిల్లిన జెడ్పీ సమావేశం (Video)

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం ఉద్రిక్తతలకు దారితీసింది. రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడంపై జడ్పీటీసీలు అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు, జెడ్పీటీసీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. యూరియా ...

మయోసైటిస్ నా జీవితాన్ని తలకిందులు చేసింది: సమంత

మయోసైటిస్ నా జీవితాన్ని తలకిందులు చేసింది: సమంత

ఒకప్పుడు విజయానికి పర్యాయపదంగా వరుస సినిమాలు, బాక్సాఫీస్ రికార్డులను భావించిన నటి సమంత, ఇప్పుడు తన జీవితాన్ని చూసే దృక్పథం పూర్తిగా మారిపోయిందని వెల్లడించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ...

కూకట్‌పల్లి హత్య: జార్ఖండ్‌కు చెందిన వంట మనిషి, స్నేహితుడే నిందితులు

కూకట్‌పల్లి హత్య: జార్ఖండ్‌కు చెందిన వంట మనిషి, స్నేహితుడే నిందితులు

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. బుధవారం తన ఇంట్లో రక్తపు మడుగులో కనిపించిన రేణు అగర్వాల్‌ను ఆమె ...

దృశ్యం 3: ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం!

దృశ్యం 3: ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం!

‘దృశ్యం’ సిరీస్ తెలుగుతో సహా అనేక భాషల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సిరీస్‌లో మూడో భాగం రాబోతోంది. ‘దృశ్యం 3’ స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, షూటింగ్ ...