తెలుగు
శ్లాబ్ ఎక్కడిదాకా అయింది.. బిల్లులు వస్తున్నాయా? – లబ్ధిదారులతో మంత్రి పొంగులేటి
‘హలో.. నేను గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (Ponguleti)ని మాట్లాడుతున్నా. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఇచ్చిన ఇల్లు (House) వచ్చిందా? దానికి సంబంధించిన బిల్లులు వస్తున్నాయా? ఇంటి శ్లాబ్ ...
బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్?
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ (Roger Binny) పదవీకాలం ముగియడంతో, కొత్త అధ్యక్షుడి కోసం బీసీసీఐ (BCCI) ఎన్నికలు నిర్వహించనుంది. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి ...
అప్పుడు కన్నప్ప, ఇప్పుడు మిరాయ్.. కరుణామయుడు ప్రభాస్
కొన్నిసార్లు సినిమాలో అసలు హీరో కంటే అతిథి పాత్రలో కనిపించే హీరోల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తెరకెక్కించిన విక్రమ్ సినిమాలో చివరి పది నిమిషాల ముందు ‘రోలెక్స్’ ...
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడికి 27 ఏళ్ల జైలు శిక్ష
బ్రెజిల్ (Brazil ) రాజకీయాల్లో కలకలం రేపే తీర్పు వెలువడింది. మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో (Jair Bolsonaro)కు సైనిక కుట్ర కేసులో దోషిగా తేలడంతో కోర్టు 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ...
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రేపటికల్లా అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో, ఈరోజు మరియు రేపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ...
విజయవాడను వణికిస్తున్న డయేరియా.. ఆర్.ఆర్.పేటకు మంత్రులు
విజయవాడ (Vijayawada) న్యూ రాజరాజేశ్వరిపేట (New Rajarajeswaripeta)లో డయేరియా (Diarrhea) కేసులు (Cases) అక్కడి స్థానికులను వణికిస్తున్నాయి. రోజురోజు కొత్త కేసులు పెరిగిపోతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. న్యూరాజరాజేశ్వరి పేటలో ఏర్పాటు చేసిన ...
పెద్దారెడ్డి ఇంటిపై మళ్లీ సర్వే.. జేసీపై వైసీపీ ఆగ్రహం
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక వైసీపీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం ...
అర్ధరాత్రి ఆర్ఎంపీ వైద్యుడిపై జనసేన కార్యకర్తల దాడి.. బందరులో హైటెన్షన్
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ను విమర్శించినందుకు ఆర్ఎంపీ వైద్యుడు పోతుమూడి గిరిధర్ కుమార్ ఇంటిపై 100 మందికి పైగా జనసేన కార్యకర్త పెద్ద ఎత్తున దాడి చేశారు. తాళ్లపాలెం ...
బాబు ఆలయాలను కూల్చింది మర్చిపోదామా..? బీజేపీ నేతలకు పేర్ని నాని సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఎంపీ పురందేశ్వరి చంద్రబాబు ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి పెర్ని నాని మండిపడ్డారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీపై హిందూ ...
మానససరోవరం యాత్రలో చిక్కుకున్న 21 మంది తెలుగువాళ్లు
మానససరోవరం యాత్రకు వెళ్లిన 21 మంది తెలుగువాళ్లు చైనా సరిహద్దులో చిక్కుకున్నారు. తమను సొంతూర్లకు చేర్చాలని వేడుకుంటూ బాధితులు వీడియో సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, ఆహారం, సౌకర్యాలు ...















